తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 11, శుక్రవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శుక్రవారం నాడు కొత్తగా 2278 కేసులు నమోదవగా, 62,234 శాంపిల్స్ పరీక్షించినట్టుగా పేర్కొన్నారు. కరోనా వలన మరో 10 మంది మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 950 కి పెరిగింది. రాష్ట్రంలో 1,21,925 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం 32,005 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు 78.7 శాతానికి చేరుకోగా, మరణాల రేటు 0.61 (<1%) శాతంగా ఉంది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(2278):
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu