తెలంగాణలో రాష్ట్రంలో జూలై 25, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,059 కు చేరింది. శనివారం నాడు మరో 1593 కేసులు నమోదు కాగా, 15,654 శాంపిల్స్ పరీక్షించినట్టుగా తెలిపారు. అలాగే కరోనా వలన రాష్ట్రంలో మరణించిన వారి సంఖ్య 463 కి పెరిగింది. కరోనా మరణాల రేటు 0.86 (<1%) శాతంగా ఉంది. కరోనా నుంచి మరో 998 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 41,332 కి చేరింది. ప్రస్తుతం 12,264 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(1593):
- జీహెచ్ఎంసీ పరిధి – 641
- రంగారెడ్డి – 171
- వరంగల్ అర్బన్ – 131
- మేడ్చల్ – 91
- సంగారెడ్డి – 61
- కరీంనగర్ – 51
- నాగర్కర్నూల్ – 46
- మహబూబ్నగర్ – 38
- కామారెడ్డి – 36
- నిజామాబాద్ – 32
- మహబుబాబాద్ – 29
- రాజన్న సిరిసిల్ల – 27
- మంచిర్యాల – 27
- సూర్యాపేట – 22
- జనగామ – 21
- వరంగల్ రూరల్ – 21
- మెదక్ – 21
- ఖమ్మం – 18
- భద్రాద్రి కొత్తగూడెం – 17,
- పెద్దపల్లి – 16
- ఆదిలాబాద్ – 14
- ములుగు – 12
- యాదాద్రి భువనగిరి – 11
- వికారాబాద్ – 9
- నారాయణపేట – 7
- నల్గొండ – 6
- జోగులాంబ గద్వాల – 5
- సిద్దిపేట – 5
- భూపాలపల్లి – 3
- జగిత్యాల – 2
- నిర్మల్ – 1
- వనపర్తి – 1
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu