తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,217 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో ఫిబ్రవరి 6, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,77,530 కి పెరిగింది. అలాగే కరోనాతో మరోకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 4,100 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక ఆదివారం నాడు 48,434 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 3,944 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 7,46,932 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,498 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (1217):
- జీహెచ్ఎంసీ ఏరియా – 383
- రంగారెడ్డి – 103
- మేడ్చల్ మల్కాజిగిరి – 99
- మహబూబ్ నగర్ – 62
- ఖమ్మం – 57
- నల్గొండ – 54
- హనుమకొండ – 48
- సిద్దిపేట – 45
- సూర్యాపేట – 41
- సంగారెడ్డి – 38
- కరీంనగర్ – 36
- మహబూబాబాద్ – 32
- ఆదిలాబాద్ – 28
- నిజామాబాద్ – 24
- జగిత్యాల – 18
- మంచిర్యాల – 17
- జనగామ – 16
- నాగర్ కర్నూల్ – 14
- వికారాబాద్ – 14
- భద్రాద్రి కొత్తగూడెం – 13
- వనపర్తి – 12
- యాదాద్రి భువనగిరి – 9
- రాజన్న సిరిసిల్ల – 8
- మెదక్ – 8
- నారాయణ్ పేట్ – 7
- వరంగల్ రూరల్ – 7
- పెద్దపల్లి – 6
- నిర్మల్ – 5
- కామారెడ్డి – 5
- జోగులాంబ గద్వాల్ – 3
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- ములుగు – 2
- జయశంకర్ భూపాలపల్లి – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ