జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో ఏఐఎంఐఎం పార్టీ మరోసారి సత్తా చాటుతుంది. ఈ ఎన్నికల్లో మొత్తం 51 డివిజన్లలో పోటీ చేయగా, 40 పైగా గెలిచేలా ఎంఐఎం పార్టీ ఫలితాల్లో దూసుకెళ్తుంది. ఇప్పటికే 25 డివిజన్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 15 కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇప్పటివరకు ఎంఐఎం గెలుచుకున్న డివిజన్స్ ఇవే:
- దత్తాత్రేయనగర్
- ఫలక్ నామా
- చాంద్రాయణగుట్ట
- బహదూర్ పురా
- శాస్త్రీపురం
- సులేమాన్ నగర్
- రెడ్ హిల్స్
- తలాబ్ చంచలం
- సంతోష్ నగర్
- మెహదీపట్నం
- డబీర్పురా
- రాంనాస్ పురా
- దూద్ బౌలి
- కిషన్ బాగ్
- నవాబ్ సాహబ్ కుంట
- బర్కాస్
- పతేర్గట్టి
- పురానాపూల్
- రియాసత్ నగర్
- అహ్మద్ నగర్
- మల్లేపల్లి
- గన్సి బజార్
- జహనుమా
- లలిత్ బాగ్
- రైన్ బజార్
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ