గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలకు నామినేషన్ పక్రియ ఈ రోజుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో టిఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ లు తమ అభ్యర్థులను జాబితాల వారీగా వెల్లడిస్తుండగా వారు నామినేషన్స్ దాఖలు చేస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ పార్టీ కూడా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 90 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను గురువారం రాత్రి టీడీపీ ప్రకటించింది. నామినేషన్ పక్రియ నేటితో ముగియనుడడంతో ఈ రోజు పెద్దసంఖ్యలో నామినేషన్స్ దాఖలయ్యే అవకాశం ఉంది.
గ్రేటర్ ఎన్నికల పోరు: 90 మందితో టీడీపీ తోలి జాబితా:
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ