మహ్మద్ ప్రవక్త జన్మదినోత్సవమైన “మిలాద్ ఉన్ నబీ” ని పురస్కరించుకుని ముస్లింలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సమానత్వం, శాంతి స్థాపనే లక్యంగా సాగిన మహ్మద్ ప్రవక్త బోధనలతో స్ఫూర్తి పొందాలని సీఎం కేసీఆర్ చెప్పారు. దేశంలో శాంతి, సామరస్యాలను పెంపొందించేందుకు మరింతగా కృషి జరగాలని సీఎం కేసీఆర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY