సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటన, ప్రధాని మోదీని కలిసే అవకాశం?

CM KCR in Delhi to pursue paddy issue, CM KCR leaves for Delhi, CM KCR Went to Delhi Likely to Meet PM Modi, KCR in Delhi to pursue paddy issue, KCR may extend Delhi stay to meet PM, Mango News, Paddy Procurement, Paddy procurement In Telangana, Paddy procurement issue, Paddy procurement issue in telangana, PM Modi, Telangana CM in Delhi to Meet PM Modi on Paddy, Telangana CM in Delhi to Meet PM Modi on Paddy Water Sharing Issues, Telangana CM KCR Went to Delhi, Telangana CM KCR Went to Delhi Likely to Meet PM Modi

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. పలువురు రాష్ట్ర మంత్రులు, అధికారులతో కలిసి ఆదివారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్ మూడు, నాలుగు రోజులు పాటుగా ఢిల్లీలోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్ర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ తో పాటుగా పలువురు కేంద్రమంత్రులను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్టు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్లు, కృష్ణా ట్రైబ్యునల్‌ ఏర్పాటు, రాష్ట్ర విభజన పెండింగ్ అంశాలు, బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ, గిరిజన రిజర్వేషన్లు సహా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 − 2 =