తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 31 మంది డిప్యూటీ కలెక్టర్లుకు తాత్కాలికంగా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు పొందిన 31 మంది డిప్యూటీ కలెక్టర్లు వీళ్ళే:
- ఆర్.డి మాధురి
- బి.రోహిత్ సింగ్
- ఎ.పద్మశ్రీ
- గుగులోతు లింగ్యా నాయక్
- మహమ్మద్ అసదుల్లా
- కే.వి.వి రవికుమార్
- డీ.రాజ్యలక్ష్మి
- కనకం స్వర్ణలత
- జీ.వెంకటేశ్వర్లు
- వి.భుజంగరావు
- డీ.వెంకట మాధవరావు
- ఎం.వెంకట భూపాల్ రెడ్డి
- చీర్ల శ్రీనివాసులు
- ఎస్.తిరుపతిరావు
- చీమలపాటి మహేందర్ జీ
- కె.గంగాధర్
- బాసుత్కర్ కిషన్ రావు
- సల్వేర్ సూరజ్ కుమార్
- ఈ.వెంకట చారి
- వి.విక్టర్
- ఎల్.కిషోర్ కుమార్
- పి.అశోక్ కుమార్
- ఎం.విజయలక్ష్మి
- జే.శ్రీనివాస్
- డీ.విజయేందర్ రెడ్డి
- కె.శ్యామలాదేవి
- కె.వీర బ్రహ్మచారి
- జేఎల్బీ హరిప్రియ
- కె.లక్ష్మీ కిరణ్,
- డీ.వేణు
- టిఎల్ సంగీత.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY