తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. కొత్తగా 851 పాజిటివ్ కేసులు నమోదవడంతో జూలై 30, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,19,141 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 327 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 4 జిల్లాలో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,369 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
కరోనా నుంచి మరో 652 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,09,661 కి చేరింది. అలాగే కరోనా వలన కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదు, దీంతో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,111 గా ఉన్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ రోజువారీ బులెటిన్ లో వెల్లడించింది. ఇక శనివారం నాడు 38,024 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (851):
- హైదరాబాద్ – 327
- రంగారెడ్డి – 65
- మేడ్చల్ మల్కాజిగిరి – 61
- పెద్దపల్లి – 37
- సిద్దిపేట – 32
- కరీంనగర్ – 30
- నల్గొండ – 26
- యాదాద్రి భువనగిరి – 25
- సంగారెడ్డి – 24
- జనగామ – 24
- ఖమ్మం – 22
- హనుమకొండ – 21
- నిజామాబాద్ – 20
- మంచిర్యాల – 20
- మహబూబాబాద్ – 16
- భద్రాద్రి కొత్తగూడెం – 11
- కొమరం భీం ఆసిఫాబాద్ – 11
- సూర్యాపేట – 11
- మహబూబ్ నగర్ – 10
- వరంగల్ రూరల్ – 9
- ఆదిలాబాద్ – 9
- కామారెడ్డి – 9
- రాజన్న సిరిసిల్ల – 8
- వనపర్తి – 7
- మెదక్ – 6
- నారాయణ్ పేట్ – 4
- జయశంకర్ భూపాలపల్లి – 3
- జగిత్యాల – 2
- ములుగు – 1
- వికారాబాద్ – 0
- నాగర్ కర్నూల్ – 0
- నిర్మల్ – 0
- జోగులాంబ గద్వాల్ – 0
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY