తెలంగాణ రాష్ట్రంలో మరో 5186 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 8, శనివారం సాయంత్రం 5:30 నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,92,385 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. శనివారం నాడు 69,148 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. అలాగే కరోనా వలన 38 మంది మరణించడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 2704 కి పెరిగింది. కరోనా నుంచి మరో 7994 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 4,21,219 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 68,462 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(5186):
- జీహెచ్ఎంసీ ఏరియా – 904
- రంగారెడ్డి – 399
- మేడ్చల్ మల్కాజిగిరి – 366
- నల్గొండ – 317
- వరంగల్ అర్బన్ – 231
- కరీంనగర్ – 182
- సిద్దిపేట – 181
- ఖమ్మం – 176
- వికారాబాద్ – 176
- మహబూబ్ నగర్ – 172
- నాగర్ కర్నూల్ – 172
- పెద్దపల్లి – 139
- సూర్యాపేట – 139
- యాదాద్రి భువనగిరి – 137
- సంగారెడ్డి – 133
- మంచిర్యాల – 131
- జగిత్యాల – 121
- మహబూబాబాద్ – 102
- భద్రాద్రి కొత్తగూడెం – 97
- వరంగల్ రూరల్ – 92
- నిజామాబాద్ – 91
- వనపర్తి – 79
- కామారెడ్డి – 75
- జోగులాంబ గద్వాల్ – 74
- జయశంకర్ భూపాలపల్లి – 72
- రాజన్న సిరిసిల్ల – 69
- మెదక్ – 64
- ఆదిలాబాద్ – 59
- ములుగు – 58
- జనగామ – 56
- నారాయణ్ పేట్ – 50
- కొమరం భీం ఆసిఫాబాద్ – 39
- నిర్మల్ – 34
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ