తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తి అదుపులోనే ఉంది. కొత్తగా 78 పాజిటివ్ కేసులు నమోదవడంతో అక్టోబర్ 15, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 8,39,028 కి పెరిగింది. అత్యధికంగా హైదరాబాద్ లోనే 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 16 జిల్లాల్లో ఎలాంటి కరోనా కేసులు నమోదు కాలేదు. రాష్ట్రంలో ప్రస్తుతం 569 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి మరో 83 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి మొత్తం సంఖ్య 8,34,348 కి చేరింది.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు (78):
- హైదరాబాద్ – 42
- హనుమకొండ – 5
- మెదక్ – 4
- నల్గొండ – 4
- రంగారెడ్డి – 4
- కరీంనగర్ – 3
- ఆదిలాబాద్ – 2
- జగిత్యాల – 2
- మేడ్చల్ మల్కాజిగిరి – 2
- నిజామాబాద్ – 2
- పెద్దపల్లి – 2
- వరంగల్ రూరల్ – 1
- యాదాద్రి భువనగిరి – 1
- మహబూబాబాద్ – 1
- మంచిర్యాల – 1
- ఖమ్మం – 1
- జయశంకర్ భూపాలపల్లి – 1
- మహబూబ్ నగర్ – 0
- వికారాబాద్ – 0
- రాజన్న సిరిసిల్ల – 0
- సంగారెడ్డి – 0
- నారాయణ్ పేట్ – 0
- జోగులాంబ గద్వాల్ – 0
- నిర్మల్ – 0
- సిద్ధిపేట – 0
- భద్రాద్రి కొత్తగూడెం – 0
- సూర్యాపేట – 0
- వనపర్తి – 0
- కామారెడ్డి – 0
- జనగామ – 0
- కొమరం భీం ఆసిఫాబాద్ – 0
- నాగర్ కర్నూల్ – 0
- ములుగు – 0.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY