Home 2021
Yearly Archives: 2021
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో ప్రధాని మోదీ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం వాషింగ్టన్ డీసీలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తో భేటీ అయ్యారు. కమలా హారిస్, ప్రధాని మోదీ భేటీ...
నగరంలో కొత్తగా 31 ప్రాంతాల్లో సీవరేజ్ ప్లాంట్ల నిర్మాణానికి రూ.3866 కోట్లు కేటాయింపు – మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో రాబోయే పదేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని సీవరేజ్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని, అందుకు...
కేరళలో కరోనా విజృంభణ: కొత్తగా 19682 పాజిటివ్ కేసులు, 152 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,21,945 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 19,682 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు తెలిపారు....
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 247 కరోనా కేసులు, రికవరీ రేటు 98.67 శాతం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. కొత్తగా 247 కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 23, గురువారం సాయంత్రం 5:30 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,411 కి...
మరోసారి ఢిల్లీకి సీఎం కేసీఆర్, పర్యటన వివరాలివే…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రేపు (సెప్టెంబర్ 24, శుక్రవారం) ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రారంభమయ్యే అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. అనంతరం జరిగే బీఏసీ...
ఏపీలో గ్రామస్ధాయిలోనే రిజిస్ట్రేషన్లు, త్వరలో 51 సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ శాఖ సేవలను మరింత వేగవంతం చేసే క్రమంలో గ్రామ స్థాయిలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల...
కంటోన్మెంట్ ఏరియాను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే అభివృద్ది చెందుతుంది : మంత్రి తలసాని
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా జీహెచ్ఎంసీలో విలీనం చేస్తేనే ఈ ప్రాంతం అభివృద్ది చెందుతుందని రాష్ట్ర పశుసంవర్దక, సినిమాటోగ్రఫి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని రసూల్ పుర...
ఏయూలో అమెరికన్ కార్నర్ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఉదయం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానం ద్వారా ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఈ ‘అమెరికన్...
తెలంగాణ ఐసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన టీఎస్ ఐసెట్-2021 ప్రవేశ పరీక్షను ఆగస్టు 19, 20వ తేదీల్లో నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఐసెట్ ఫలితాలు విడుదల...
ఏపీలో కరోనా: కొత్తగా 1171 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 55,251 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,171...













































