Home 2021
Yearly Archives: 2021
పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారంపై కేబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం
రాష్ట్రంలో పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి,...
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్-2020 ఫైనల్ ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్-2020 ఫైనల్ ఫలితాలను సెప్టెంబర్ 24, శుక్రవారం నాడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) విడుదల చేసింది. ముందుగా సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్...
సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 24, శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. ముందుగా శుక్రవారం ఉదయం ప్రారంభమయిన...
ఏపీలో కొత్తగా 1246 మందికి కరోనా పాజిటివ్, 10 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 1246 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో సెప్టెంబర్ 24, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,44,490 కు చేరింది. కొత్తగా...
ఢిల్లీ కోర్టులో కాల్పుల కలకలం, గ్యాంగ్స్టర్ సహా నలుగురు మృతి
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీలోని రోహిణి కోర్టు రూమ్ లో విచారణకు హాజరైన గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిని లక్ష్యంగా చేసుకుని లాయర్ దుస్తుల్లో వచ్చిన ఓ...
బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పోరేషన్, ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బ్రాహ్మణ కార్పోరేషన్ ను దేవాదాయశాఖ పరిధి నుంచి బదిలీ చేసింది. ప్రస్తుతం రెవెన్యూ (దేవాదాయ) శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్...
ఒడిశాలో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్
ఒడిశా ప్రభుత్వం భారత మహిళలు మరియు పురుషుల హాకీ జట్లకు అధికారిక స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హాకీకి సంబంధించిన మరో ప్రతిష్టాత్మక ఈవెంట్కు ఒడిశా రాష్ట్రం వేదిక...
దేశంలో కొత్తగా 31382 కరోనా కేసులు, 32542 రికవరీలు నమోదు
భారత్ లో కరోనా మహమ్మారి ప్రభావం కొంత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజీటివిటీ రేటు 2 శాతంగా నమోదవగా, గత 25 రోజులుగా పాజీటివిటీ రేటు 3 శాతం కన్నా తక్కువగానే నమోదవుతుంది....
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ముందుగా శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇటీవల మరణించిన మాజీ శాసన సభ్యుల సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అందులో భాగంగా...
ఆంధ్రప్రదేశ్ లో మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్నిక నిర్వహణ
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో పరోక్ష పద్ధతిలో మండల పరిషత్ అధ్యక్షులు(ఎంపీపీ), ఉపాధ్యక్షులు మరియు కో-ఆప్టెడ్ సభ్యుడి ఎన్నికకు నేడు (సెప్టెంబర్ 24, శుక్రవారం),...













































