Home 2021
Yearly Archives: 2021
రేపటి నుంచే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, సమీక్ష సమావేశం నిర్వహణ
రేపటి నుంచి (సెప్టెంబర్ 24, శుక్రవారం) తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసు శాఖ అధికారులతో శాసనసభ భవనంలోని కమిటీ హాల్ లో...
అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం
ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్ఏ) పర్యటన కోసం ప్రధాని మోదీ వాషింగ్టన్ డీసీ (సెప్టెంబర్ 22, 2021,...
దేశంలో కరోనా రికవరీ రేటు 97.77 శాతం, మరణాల రేటు 1.33 శాతం
దేశవ్యాప్తంగా కొత్తగా 31,923 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 3,35,63,421 కు చేరుకుంది. అలాగే కరోనాకు చికిత్స పొందుతూ మరో 282 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య...
‘మా’ ఎన్నికలు : తన ప్యానెల్ ప్రకటించిన నటుడు మంచు విష్ణు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10, ఆదివారం నాడు జరగనున్న సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా ఇటీవలే విడుదలైంది. దీంతో ‘మా’ అధ్యక్ష పదవికి పోటీచేసే...
దర్శనం కోసం వచ్చే భక్తులకు వ్యాక్సినేషన్ లేదా కరోనా నెగిటివ్ సర్టిఫికెట్ తప్పనిసరి, టీటీడీ నిర్ణయం
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్లైన్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఈ...
కోవిడ్-19 బారినపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా!
దేశంలో కోవిడ్-19 బారినపడి మరణించిన వారి కుటుంబాలకు రూ.50 వేల చొప్పున ఎక్స్గ్రేషియా అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. ఈ మేరకు జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ సిఫార్సు చేసినట్లు పేర్కొంది....
మిమ్మల్ని మీ జూనియర్స్ డామినేట్ చేస్తున్నారా? – డా.బీవీ పట్టాభిరామ్
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ ఎపిసోడ్ లో కార్యాలయాలు/సంస్థల్లో "నాయకత్వ లక్షణాలు" అనే అంశం గురించి వివరించారు. సంస్థలో కొత్తగా చేరిన వారు సీనియర్లను డామినేట్ చేస్తున్నారు, ఎలా...
సెప్టెంబర్ 25న మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఢిల్లీలో పర్యటించిన సంగతి తెలిసిందే. కాగా సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 25వ తేదీన మరోసారి ఢిల్లీ...
డిసెంబరు నుంచి సచివాలయాల సందర్శనకు వస్తా : సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం స్పందన సమీక్షలో భాగంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం...
కేరళలో 24 గంటల్లో 19675 కరోనా పాజిటివ్ కేసులు, 142 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో కొత్తగా 19,675 కరోనా కేసులు, 142 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 45,59,601...













































