Home 2021
Yearly Archives: 2021
తెలంగాణలో మద్యం షాపుల లైసెన్సులు మరో నెల పొడిగింపు
రాష్ట్రంలో ఏ-4 మద్యం దుకాణాల లైసెన్సులను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ, 2019-21 సంవత్సరానికి ఏ-4 రిటైల్ మద్యం దుకాణాల లైసెన్సులను మరో నెల...
జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీనంపై మీరేమంటారు?, మంత్రి కేటీఆర్ ట్వీట్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు విలీన అంశంపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం ఉదయం స్పందించారు. ఈ మేరకు...
తెలంగాణలో కొత్తగా 258 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 258 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో సెప్టెంబర్ 22, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,64,164 కి పెరిగింది. అలాగే...
పాడిరైతుల పురోగతికి చేపట్టే కార్యక్రమాల్లో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శం: మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బుధవారం కేంద్ర మత్స్య, పశు సంవర్ధక మరియు డెయిరీ శాఖ మంత్రి పురుషోత్తం రూపాల మరియు...
ఏపీలో కొత్తగా 1365 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 1365 కరోనా పాజిటివ్ కేసులు, 8 మరణాలు నమోదు అయ్యాయి. దీంతో సెప్టెంబర్ 22, బుధవారం ఉదయం 10 గంటల...
కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిపించాలి : పవన్ కళ్యాణ్
కడియం మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా చూడాలని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జనసేన పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది....
టీటీడీలో ప్రత్యేక ఆహ్వానిత సభ్యుల నియమక జీవోపై హైకోర్టు స్టే
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను నియమిస్తూ ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా టీటీడీలో పెద్ద సంఖ్యలో ప్రత్యేక ఆహ్వానితులను నియమించడాన్ని సవాల్...
సెప్టెంబర్ 22 నటుడిగా నేను పుట్టినరోజు, కళామతల్లి అక్కున చేర్చుకున్న రోజు : మెగాస్టార్ చిరంజీవి
అగ్రనాయకుడు, మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమలో తన ప్రస్థానం ప్రారంభించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవికి సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు....
దేశంలో కొత్తగా కోలుకున్న 34167 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 97.77 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. అయితే గత 87 రోజులుగా 50 వేలలోపే కేసులు నమోదవుతున్నాయి. కొత్తగా 26,964 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు టి.నటరాజన్ కు కరోనా, ఐసోలేషన్ లోకి మరో ఆరుగురు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2021 రెండో దశ సెప్టెంబర్ 19న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. కాగా రెండో దశ ప్రారంభంలోనే కోవిడ్-19 మహమ్మారి కలకలం మొదలైంది....













































