Home 2021
Yearly Archives: 2021
కేరళలో 24 గంటల్లో 30077 కరోనా పాజిటివ్ కేసులు, 162 మరణాలు నమోదు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. దేశంలోనే అత్యధిక యాక్టీవ్ కేసులు ఉండడంతో పాటుగా దేశవ్యాప్తంగా నమోదయ్యే రోజువారీ మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేరళ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో...
హుజూరాబాద్ లో దళిత బంధు అమలు: మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేసిన ప్రభుత్వం
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళితబంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు గురువారం నాడు మరో రూ.500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ విడుదల...
మొండా మార్కెట్ లో విస్తృతంగా పర్యటించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఎంతో చరిత్ర కలిగిన సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మొండా మార్కెట్ ను ఇటీవల అభివృద్ధి చేసిన మొజంజాహీ మార్కెట్ తరహాలో తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి...
సుప్రీంకోర్టు జడ్జిలుగా 9 మంది నియామకానికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవలే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా(జడ్జిలు) నియామకం కోసం తొమ్మిదిమంది పేర్లను సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కొలీజియం...
తెలంగాణలో కరోనా : కొత్తగా 357 పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 357 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఆగస్టు 26, గురువారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 6,56,455 కి చేరింది. అలాగే...
ఏపీలో కొత్తగా 1539 మందికి కరోనా పాజిటివ్, 12 మరణాలు నమోదు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. కొత్తగా 1,539 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఆగస్టు 26, గురువారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,07,730...
ఏపీలో కొన్ని కార్పొరేషన్స్, మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారుల పాలన మరోసారి పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు, రాజమండ్రి కార్పోరేషన్స్ సహా 35 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరిలో కొందరు...
టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూను పరామర్శించిన నారా లోకేష్
ఇటీవలే అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత జ్యోతుల నెహ్రూను గురువారం నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు....
ఆఫ్ఘానిస్తాన్ లో పరిణామాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించిన కేంద్రం
తాలిబన్లు ఆఫ్ఘానిస్తాన్ దేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆఫ్ఘానిస్తాన్ పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంట్ కాంప్లెక్స్లో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్...
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ : 60 కోట్లు దాటిన వ్యాక్సిన్ డోసులు పంపిణీ
దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ లో భారత్ మరో కీలకమైన మైలురాయిని దాటింది. దేశంలో ఇప్పటివరకు లబ్ధిదారులకు అందించిన మొత్తం కోవిడ్ వ్యాక్సిన్ డోసుల సంఖ్య...














































