Home 2021
Yearly Archives: 2021
దేశంలో 3 లక్షలకుపైగా కోవిడ్-19 యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 97.63 శాతం
దేశంలో కరోనా వ్యాప్తి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవడంతో ఆగస్టు 26, గురువారం ఉదయం 8 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
తెలంగాణ రాష్ట్రంలో డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్
తెలంగాణ రాష్ట్రంలో భారీగా డీఎస్పీల బదిలీలు, పోస్టింగ్స్ జరిగాయి. మొత్తం 19 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం నాడు...
కృష్ణా జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం బలమైన వాదనలు వినిపించాలి: సీఎం కేసీఆర్
సెప్టెంబర్ 1 న జరగబోయే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశానికి తెలంగాణ హాజరు కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో తెలంగాణకు కృష్ణాజలాల్లో దక్కాల్సిన న్యాయమైన వాటాకోసం...
హుజూరాబాద్ లో దళిత బంధు అమలుకు మరో రూ.300 కోట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం “దళిత బంధు” పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. హుజూరాబాద్ లో దళిత బంధు పైలట్ ప్రాజెక్టు అమలుకోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు...
ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్న ఏపీ సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆగస్టు 26, గురువారం ఉత్తర భారతదేశ పర్యటనకు వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటుగా కుటుంబ సమేతంగా సిమ్లాలో సీఎం...
కేరళలో ఒకేరోజులో కొత్తగా 31445 కరోనా పాజిటివ్ కేసులు, 215 మరణాలు
కేరళ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 1,65,273 శాంపిల్స్ కు పరీక్షలు నిర్వహించగా 31,445...
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల తేదీ ఖరారు
తెలుగు సినీపరిశ్రమకు సంబంధించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గత కొన్నిరోజులుగా 'మా' ఎన్నికల నిర్వహణపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'మా' క్రమశిక్షణ...
తెలంగాణలో కొత్తగా 366 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 366 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 25, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,098 కి,...
సీఎం వైఎస్ జగన్ సమక్షంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ డ్రైవ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో, తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ (పీసీవీ) డ్రైవ్ ను వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రారంభించారు. బుధవారం ఉదయం సీఎం వైఎస్...
ఏపీలో ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కళాశాలల్లో ఫీజులు ఖరారు, ఫీజుల వివరాలు ఇవే…
రాష్ట్రంలో ప్రైవేటు అన్ ఎయిడెడ్ స్కూళ్లు మరియు ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు చేసింది. ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏపీ స్కూల్...














































