తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 366 కరోనా పాజిటివ్ కేసులు, 2 మరణాలు నమోదవడంతో ఆగస్టు 25, బుధవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,56,098 కి, మరణాల సంఖ్య 3,864 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇక బుధవారం నాడు 80,470 శాంపిల్స్ పరీక్షించినట్టు తెలిపారు. కరోనా నుంచి మరో 345 మంది కోలుకోవడంతో డిశ్చార్జ్ అయినవారి సంఖ్య 6,45,939 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,295 యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
రాష్ట్రంలో జిల్లాలవారీగా కొత్తగా నమోదైన కేసులు(366):
- జీహెచ్ఎంసీ ఏరియా – 102
- కరీంనగర్ – 34
- వరంగల్ అర్బన్ – 27
- మేడ్చల్ మల్కాజిగిరి – 27
- నల్గొండ – 24
- ఖమ్మం – 19
- పెద్దపల్లి – 15
- రంగారెడ్డి – 13
- సిద్దిపేట – 12
- వరంగల్ రూరల్ – 9
- సూర్యాపేట – 8
- మంచిర్యాల – 8
- జగిత్యాల – 8
- భద్రాద్రి కొత్తగూడెం – 7
- రాజన్న సిరిసిల్ల – 6
- యాదాద్రి భువనగిరి – 6
- సంగారెడ్డి – 5
- మహబూబాబాద్ – 4
- మహబూబ్ నగర్ – 4
- జనగామ – 4
- ఆదిలాబాద్ – 3
- కామారెడ్డి – 3
- నిజామాబాద్ – 3
- నిర్మల్ – 2
- ములుగు – 2
- నాగర్ కర్నూల్ – 2
- మెదక్ – 2
- కొమరం భీం ఆసిఫాబాద్ – 2
- జయశంకర్ భూపాలపల్లి – 1
- జోగులాంబ గద్వాల్ – 1
- నారాయణ్ పేట్ – 1
- వికారాబాద్ – 1
- వనపర్తి – 1
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ