Home 2021
Yearly Archives: 2021
భారత్, రష్యా మధ్య కుదిరిన 28 ఒప్పందాలు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక్కరోజు పర్యటనకోసం భారతదేశం వచ్చారు. భారత్, రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనటం కోసం ఆయన నిన్న మన దేశంలో అడుగుపెట్టారు. భారత ప్రధాని నరేంద్ర...
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప ట్రైలర్ రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా పుష్ప ట్రైలర్ రిలీజ్ అయింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ఎర్ర చందనం స్మగ్లర్ గా నటిస్తుండటం...
భారత్ విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్
ఇండియా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్న 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనటం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడికి స్వగతం పలికారు....
నాగాలాండ్ కాల్పుల ఘటన దురదృష్టకరం – పార్లమెంట్ లో హోమ్ మంత్రి అమిత్ షా
నాగాలాండ్ లో జరిగిన కాల్పుల ఘటన దురదృష్టకరం అని పార్లమెంట్ లో హోమ్ మినిష్టర్ అమిత్ షా విచారం వెలిబుచ్చారు. శనివారం రాత్రి భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో 14 మంది గిరిజనులు...
సజ్జల రామకృష్ణా రెడ్డి OTS పై స్పందన
OTS విషయంలో ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విమర్శించారు. దీనిపై ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. OTS విషయంలో ప్రభుత్వం కానీ, అధికారులు...
జమున హేచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉంది – మెదక్ కలెక్టర్
హుజురాబాద్ శాసన సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు చెందిన జమున హేచరీస్ భూముల్లో సీలింగ్ ల్యాండ్ ఉందని మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. 56...
కరీంనగర్ లో మళ్ళీ కరోనా కలకలం
కరీంనగర్ లో మళ్ళీ కరోనా వైరస్ కలకలం సృష్టించింది. స్థానిక చల్మెడ మెడికల్ కాలేజీలో ఒకేసారి 40 మందికి పైగా విద్యార్థులకు కరోనా సోకటం కలవర పెడుతోంది. దీంతో అప్రమత్తమైన కాలేజీ యాజమాన్యం...
హీరో కమల్ హాసన్ పై సీరియస్ అయిన తమిళనాడు గవర్నమెంట్
ప్రముఖ హీరో కమల్ హాసన్ పై తమిళనాడు గవర్నమెంట్ సీరియస్ అయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే బిగ్ బాస్ షూటింగ్ లో పాల్గొనడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయన హోస్ట్...
రాష్ట్రాల వద్ద అందుబాటులో 21 కోట్లకుపైగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు
దేశంలో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్ డోసులు వివరాలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది....
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా నమోదయిన 154 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 వ తేదీ ఉదయం 10 గంటల సమయానికి అందిన వివరాల ప్రకారం.. గడచిన 24 గంటల్లో కొత్తగా 154 కరోనా కేసులు నమోదయినాయి. మొత్తంగా 30,979 పరీక్షలు నిర్వహించగా...














































