Home 2021
Yearly Archives: 2021
తమిళనాడులో కుప్పకూలిన ఆర్మీ హెలికాప్టర్
డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరు వద్ద నీలగిరి కొండల్లో కుప్పకూలింది. హెలికాప్టర్ లో రావత్ తో పాటు ఇంకో 8 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 9...
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న వైష్ణవ్ తేజ్ కొండపొలం
దసరా కానుకగా మెగా హీరో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన కొండపొలం సినిమా అక్టోబర్ 8న విడుదల అయిన విషయం...
ముగింపా? కొనసాగింపా? నేడు రైతుల కీలక నిర్ణయం
గత కొన్ని నెలలుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో అనేక రాష్ట్రాల రైతులు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన సాగుచట్టాల రద్దు మరియు పంటకు కనీస మద్దతు...
ప్రతి గురువారం “బస్సు దినోత్సవం” – తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్
తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి గురువారం "బస్సు దినోత్సవం" గా పాటిద్దాం అని సంస్థ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీలోని అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు,...
ఫింఛనుదారులకు శుభవార్త చెప్పిన కేంద్రప్రభుత్వం
కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులకు కేంద్రం శుభవార్త వినిపించింది. ఫింఛనుదారులు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించే గడువును డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రతి సంవత్సరం కేంద్రప్రభుత్వ ఫింఛనుదారులు నవంబర్ 30వ తేదీ...
తెలంగాణాలో కోవిడ్ 19 థర్డ్ వేవ్ వచ్చే అవకాశం?
తెలంగాణాలో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుత పరిణామాలు గమనిస్తుంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే, తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. డిసెంబర్ 1వ తేదీన 184...
బీజేపీ ఎంపీ లకు నరేంద్ర మోదీ హెచ్చరిక
బీజేపీ పార్టీ ఎంపీ లకు నరేంద్ర మోదీ హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్ సమావేశాలకు బీజేపీ ఎంపీలు సరిగా హాజరు కాకపోవడంపై మోదీ అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు జరిగిన పార్టీ...
జాగ్రత్త వహించకపోతే ఒమిక్రాన్ ముప్పు తప్పదు – IMA
దేశంలోని ప్రధాన నగరాలలో కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వెలుగు చూడటం దేశవ్యాప్తంగా టెన్షన్ కి గురి చేస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే ఒమిక్రాన్ ప్రభావం దేశం మొత్తం మీద...
ఏపీ సీఎం సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన ప్రభాస్
టాలీవుడ్ హీరోలు సామాజికసేవలో ముందుంటున్నారు. కొద్దిరోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ను వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. వర్షాలు, వరదల వలన సాధారణ ప్రజానీకం చాలా ఇబ్బందులు పడింది. వారిని ఆదుకోవటానికి పలువురు టాలీవుడ్...
ఇండియా vs న్యూజిలాండ్ రెండవ టెస్టు మ్యాచ్ హైలైట్స్
భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్ ఎన్నో రికార్డులకు వేదికయింది. ముంబై వాంఖడే వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. భారత్...















































