ఇండియా, రష్యా సంయుక్తంగా నిర్వహిస్తున్న 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనటం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ చేరుకున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడికి స్వగతం పలికారు. 2018 లో కూడా పుతిన్, మోదీ ఒకసారి ఈ సదస్సులో పాల్గొన్నారు. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కలిసి పాల్గొంటున్నారు. ఈ శిఖరాగ్ర సమావేశంలో వారు వివిధ అంశాలపై చర్చించనున్నారు. రెండు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కూడా చేసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ