Home 2021
Yearly Archives: 2021
దేశంలో 18 రాష్ట్రాల్లో కొత్తరకం కరోనా, ఓ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ గుర్తింపు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఇప్పటికే కొత్తరకం కరోనా వైరస్ వేరియంట్స్ వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ లో కూడా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ స్థాపించిన...
ఏపీలో 24 గంటల్లో 35066 కరోనా పరీక్షలు నిర్వహించగా 585 మందికి పాజిటివ్
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు మరోసారి భారీగా నమోదయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 585 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మార్చి 24, బుధవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం పాజిటివ్ కేసుల...
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు, పలు రంగాల కీలక వ్యక్తులు సైతం కరోనా వైరస్ బారినపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో...
ఒకేరోజులో 31855 కరోనా పాజిటివ్ కేసులు, 95 మరణాలు నమోదు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసులు 25 వేలకు పైగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ కేసుల నమోదులో...
తెలంగాణలో డిగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా, త్వరలో రీషెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి
తెలంగాణ రాష్ట్రంలో కరోనావ్యాప్తి నేపథ్యంలో వైద్య కళాశాలలు మినహా విద్యాసంస్థలన్నింటినీ మార్చి 24, బుధవారం నుంచి తాత్కాలికంగా మూసివేయాలని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల పరీక్షల విషయంలో మరో కీలక...
తెలంగాణలో థియేటర్లను మూసివేయడం లేదు, పుకార్లను నమ్మొద్దు : మంత్రి తలసాని
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్లను మూసివేయనున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో థియేటర్ల మూసివేతపై రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తాజాగా స్పష్టత ఇచ్చారు....
క్రైమ్ అండ్ పనిష్మెంట్ జోనర్ సినిమాలపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 71 వ పాఠంలో క్రైమ్ అండ్...
కరోనా పై రాష్ట్రాలకు మళ్ళీ కొత్త మార్గదర్శకాలు జారీచేసిన కేంద్రం
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్ళీ పెరుగుతుండడంతో, కరోనాను సమర్ధవంతంగా అరికట్టడానికి చేపట్టవలసిన చర్యలపై కేంద్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను ప్రకటించింది. ఈ మార్గదర్శకాలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వ...
దేశవ్యాప్తంగా ఇప్పటికే 5 కోట్లకు పైగా కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భారత్ మరో ముఖ్యమైన మైలురాయిని దాటింది. దేశంలో జరుగుతున్న కరోనా వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు అందించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 5 కోట్లు...
నాలుగైదు వారాల్లో కోటి మందికి కరోనా వ్యాక్సిన్ వేసేలా ఏర్పాట్లు, సీఎం వైఎస్ జగన్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రణాళికపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా...













































