Home 2021
Yearly Archives: 2021
10 రోజుల వ్యవధిలో బ్యాంకులకు 7 రోజులు సెలవులు, వివరాలు ఇవే…
ప్రభుత్వరంగ బ్యాంకులకు వరుసగా సెలవులు వస్తున్నాయి. మార్చి 27వ తేది నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు మొత్తం 10 రోజుల్లో కేవలం మూడు రోజులు మాత్రమే బ్యాంక్ సేవలు అందుబాటులో ఉండనున్నాయి....
త్వరలోనే 50 వేల ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తొమ్మిదో రోజు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి, రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయోపరిమితిని 61 సంవత్సరాలకు పెంచుతునట్టు ఇటీవల సీఎం...
రేపే భారత్ బంద్, పలు పార్టీల మద్దతు
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులు, విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు రేపు (మార్చి 26, శుక్రవారం) భారత్...
కరోనా సమయంలో స్వచ్ఛత చాలా అవసరం : మంత్రి కేటీఆర్
స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా ఇంటింటి చెత్త సేకరణ కోసం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) 650 స్వచ్ఛ ఆటోలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ వద్ద...
దేశంలో 4 లక్షలకు చేరువైన యాక్టీవ్ కేసులు, రికవరీ రేటు 95.28 శాతం
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 53,476 కరోనా పాజిటివ్ కేసులు, 251 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,17,87,534 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,60,692 కి...
రైతు రాత మార్చే ‘వేదిక’లు, ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదు: మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం నిర్మించిన రైతు వేదికలు రైతు రాత మార్చే ‘వేదిక’లుగా మారుతున్నాయని, ప్రపంచంలో ఇలాంటి ప్రయత్నం ఎక్కడా జరగలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ...
కర్నూలు ఎయిర్పోర్ట్ ప్రారంభించిన సీఎం జగన్, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుపెడుతున్నట్టు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం నాడు కర్నూలు జిల్లా ఓర్వకల్లులో నిర్మించిన ఎయిర్పోర్టును ప్రారంభించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో కలిసి కర్నూలు ఎయిర్పోర్ట్ను...
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కారుకు ప్రమాదం
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు అసెంబ్లీ ఆవరణలో ప్రమాదానికి గురైంది. ప్రమాదం జరిగిన సమయంలో వాణి దేవి కారులో లేరు. గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్న అనంతరం ఆమె లోపలకి వెళ్లగా,...
తెలంగాణకు నీటిపారుదల శాఖ లైఫ్ లైన్ గా మారింది: సీఎం కేసీఆర్
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ పంట పొలాలకు నిరంతరం సాగునీరు ప్రవహిస్తున్నందున, సాగునీటి వ్యవస్థలను పటిష్టపరుచుకోవాలని, ఇందుకు ఇరిగేషన్ శాఖ ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ - అమలు మరియు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 493 కరోనా కేసులు, 157 రికవరీలు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 493 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మార్చి 24, బుధవారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,791 కి...















































