Home 2021
Yearly Archives: 2021
ఫ్యాక్షన్ అంశం మీద అసలు సినిమాలు ఎలా ప్రారంభమయ్యాయి?: పరుచూరి గోపాలకృష్ణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా 70 వ పాఠంలో ఫ్యాక్షన్ అనే...
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక: జానారెడ్డి పేరు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 17 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా...
దేశంలో కరోనా రికవరీ రేటు 96.56 శాతం, మరణాల రేటు 1.39 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుండడంతో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 28,903 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,14,38,734 కు...
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, శాసనసభలో పీఆర్సీపై ప్రకటన చేస్తానన్న సీఎం కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మూడో రోజైన బుధవారం నాడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...
తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ విజయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి-పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. పీఆర్టీయూ మద్దతుతో పోటీలో ఉన్న గంధం నారాయణరావుపై 1537 ఓట్ల మెజార్టీతో...
ఢిల్లీలోని తన నివాసంలో బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ ఆత్మహత్య!
హిమాచల్ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ రామ్ స్వరూప్ శర్మ (62) బుధవారం నాడు అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో రామ్ స్వరూప్ శర్మ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆయన...
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రముఖ నటుడు నాగార్జున
దేశవ్యాప్తంగా రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ లో భాగంగా పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు కరోనా వాక్సిన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టాలీవుడ్ అగ్రనటుడు అక్కినేని నాగార్జున కూడా...
తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు, కొత్తగా 247 మందికి పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా 247 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మంగళవారం రాత్రి 8 గంటలవరకు మొత్తం కేసుల సంఖ్య 3,01,769...
తెలంగాణలో కొనసాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఖమ్మం-నల్లగొండ-వరంగల్ స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నల్గొండలో ఆర్జాలబావి రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాంలో, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ స్థానం ఎమ్మెల్సీ...
తిరుపతి లోక్సభ ఉపఎన్నిక: వైఎస్సార్సీపీ అభ్యర్థిగా డాక్టర్ గురుమూర్తి పేరు ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ ఉపఎన్నికకు ఏప్రిల్ 17 న పోలింగ్ నిర్వహించనున్నట్టు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...












































