Home 2021
Yearly Archives: 2021
24 గంటల్లో 8333 కరోనా పాజిటివ్ కేసులు, 48 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల ప్రతిరోజూ 8 వేలకు పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 26, శుక్రవారం నాడు కూడా 8333 కరోనా కేసులు, 48 మరణాలు...
ఏపీలో మున్సిపల్ ఎన్నికలు: 10 వాగ్ధానాలతో మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి 10 వ తేదీన 12 కార్పోరేషన్స్, 75 మునిసిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శుక్రవారం నాడు మున్సిపల్ ఎన్నికలకు...
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, మే 2న ఒకేసారి ఫలితాలు
దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర...
గత 24 గంటల్లో 20 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనా మరణాలు లేవు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా పాజిటివ్ కేసులు, 120 మరణాలు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491 కు చేరుకోగా, మరణాల సంఖ్య 1,56,825 కి పెరిగింది. దేశంలో...
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి: సీఎస్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తే ట్యాక్స్ వసూళ్లలో గణనీయమైన పురోగతి లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. జీఎస్టీ ట్యాక్స్ వసూళ్లకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర...
భారతీయ జనతా పార్టీలో చేరిన మెట్రో మ్యాన్ శ్రీధరన్
దేశంలో మెట్రో మ్యాన్ గా పిలవబడే ప్రముఖ ఇంజనీర్ శ్రీధరన్ బీజేపీ పార్టీలో చేరబోతున్నాయని, కేరళ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండబోతున్నట్టు ఇటీవల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 25,...
తిరుపతిలో మార్చి 4న సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం నిర్వహణ
ఆంధప్రదేశ్ రాష్ట్రం త్వరలో కీలక సమావేశానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. మార్చి 4 వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ 29 వ సమావేశం తిరుపతిలో...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 189 కరోనా పాజిటివ్ కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో మరో 189 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఫిబ్రవరి 25, రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,98,453 కి చేరినట్టు రాష్ట్ర...
ఏపీలో షెడ్యూల్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, హైకోర్టు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత తొలగిపోయింది. ఈ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికలసంఘం మళ్ళీ కొత్త నోటిఫికేషన్ విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన 16 పిటిషన్లను ఏపీ...
దేశంలో ఐదు రాష్ట్రాలకు త్వరలో ఎన్నికలు, నేడే షెడ్యూల్ ప్రకటన?
దేశంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్, కేరళ, అస్సాం వంటి నాలుగు రాష్ట్రాలు, శాసనసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఐదు చోట్ల ఎన్నికలకు సంబంధించి నేడు కేంద్ర...













































