Home 2021
Yearly Archives: 2021
మొతేరా స్టేడియంను ప్రారంభించిన రాష్ట్రపతి, నరేంద్ర మోదీ స్టేడియంగా పేరు మార్పు
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన గుజరాత్ లోని అహ్మదాబాద్లో గల మొతేరా క్రికెట్ స్టేడియంను బుధవారం ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రారంభించారు. వర్చువల్ గా జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర...
ఘట్కేసర్ కిడ్నాప్ డ్రామా ఘటన: బీఫార్మసీ విద్యార్థిని ఆత్మహత్య
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఘట్కేసర్ కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని కిడ్నాప్ డ్రామా ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా ఆ బీఫార్మసీ విద్యార్థిని (19) బుధవారం నాడు ఆత్మహత్యకు పాల్పడింది....
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు: జీహెచ్ఎంసీ పరిధిలోని నేతలతో మంత్రి కేటీఆర్ భేటీ
మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 14 వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ స్థానానికి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవి నామినేషన్...
నేడు మహబూబ్నగర్ కు వెళ్లనున్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు మహబూబ్ నగర్ జిల్లాకు వెళ్లనున్నారు. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణగౌడ్ ఇటీవలే మరణించారు. ఈ నేపథ్యంలో మహబూబ్...
తెలంగాణలో ముగిసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు, నేడు పరిశీలన
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్-ఖమ్మం-నల్గొండ మరియు మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 14 న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికలకు ఫిబ్రవరి 23,...
యాంకర్ రవి “పిల్లా రా” కవర్ సాంగ్
ప్రముఖ యాంకర్ రవి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇంటర్వ్యూలు, కుకింగ్, ఫిట్ నెస్ టిప్స్ తో పాటు ఇంకా ఎన్నో అంశాలపై క్రియేటివ్ కాన్సెప్ట్స్ తో వీడియోలను అందిస్తున్నారు. ఇక ఈ...
ఏపీలో కొత్తగా 70 కరోనా కేసులు, ఏ జిల్లాలో ఎన్ని కేసులంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళవారం ఉదయం 10 గంటల వరకు మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,89,409 కు చేరుకుంది. గత 24 గంటల్లో 28268 శాంపిల్స్ కి పరీక్షలు నిర్వహించగా 70...
అమెరికాలో 5 లక్షలు దాటిన కరోనా మరణాలు, నివాళులు అర్పించిన అధ్యక్షుడు జో బైడెన్
అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19(కరోనా వైరస్) తీవ్రత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం అమెరికాలో కరోనాతో మరణించిన వారి 5 లక్షలు (500,310) దాటింది. అలాగే కరోనా పాజిటివ్...
24 గంటల్లో 6218 కరోనా పాజిటివ్ కేసులు, 51 మరణాలు
మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత కొనసాగుతుంది. ఇటీవల రోజువారీగా మళ్ళీ పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి 23, మంగళవారం నాడు కూడా 6218 కరోనా కేసులు, 51 మరణాలు నమోదయ్యాయి....
రేపే ఇంగ్లాండ్ తో భారత్ డే/నైట్ టెస్ట్, ఇరుజట్ల మధ్య కీలక పోరు
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మూడోదైనా డే అండ్ నైట్(పింక్ బాల్)...















































