Home 2022
Yearly Archives: 2022
ఏపీలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్ సమీక్ష.. కోవిడ్-19 నియంత్రణపై అధికారులకు కీలక ఆదేశాలు
దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు పలు...
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ, పలు అంశాలపై చర్చ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ...
లారెస్ ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలను ఆదుకోవాలి – పవన్ కళ్యాణ్
పరవాడ ఫార్మా సిటీలోని లారెస్ ఫార్మా సంస్థలో చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు కార్మికులు దుర్మరణం పాలవ్వడం దురదృష్టకరం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పవన్...
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ది ఆత్మహత్య కాదు.. సంచలన విషయాలు వెల్లడించిన మార్చురీ సహాయకుడు
దివంగత బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణంపై మరోసారి వివాదం చెలరేగింది. సుశాంత్ చనిపోయి రెండేళ్లవుతున్నా ఇప్పటికీ ఆయన మృతి వెనకున్న మిష్టరీ వీడటం లేదు. కాగా నటుడు సుశాంత్ సింగ్...
సెస్ ఎన్నికల ఫలితాలతో తెలంగాణలో బీజేపీకి స్థానం లేదని ప్రజలు మరోసారి తేల్చి చెప్పారు – కేటీఆర్
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్ని కుయుక్తులు పన్నినా సిరిసిల్ల జిల్లాలో జరిగిన కో-ఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ సొసైటీ (సెస్) ఎన్నికల్లో గెలువ లేకపోయిందని, మరోసారి తెలంగాణ ప్రజల తిరస్కారానికి గురైందని బీఆర్ఎస్...
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్ని ప్రమాదం, నలుగురు దుర్మరణం.. రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో అక్కడ పని చేస్తున్న నలుగురు కార్మికులు దుర్మరణం చెందారు. అలాగే మరో వ్యక్తి తీవ్రంగా...
ఏపీలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల, ఎప్పటినుంచంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023 షెడ్యూల్ విడుదలైంది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ను ఏపీ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 3...
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం, మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటన
కరోనా నియంత్రణ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మళ్ళీ మాస్కులు ధరించడం తప్పనిసరి చేస్తున్నట్టు ప్రకటించింది. కరోనా పరిస్థితి, నియంత్రణ చర్యలపై కర్ణాటక ఆరోగ్య మంత్రి కె.సుధాకర్ సోమవారం...
ఇలాంటి సమయంలో మనం మౌనం పాటించకపోతే ఇక అంతే – డా.బీవీ పట్టాభిరామ్ విశ్లేషణ
ప్రముఖ సైకాలజిస్టు శ్రీ డా.బీవీ పట్టాభిరామ్ గారు ఈ వీడియోలో “సైలెన్స్ ఈజ్ గోల్డెన్/నిశబ్ధంగా ఉంటే ఎంత ఆనందాన్ని పొందొచ్చు” అనే అంశంపై మాట్లాడారు. నిశబ్ధంగా ఉండమంటే మాట్లాడవద్దని అర్ధం కాదన్నారు. ప్రతిరోజు...
అన్నిటికన్నా సులువైనది ఏమిటి? – పాస్టర్ రాజా హేబెల్ సందేశం
“Raja Faith Ministries” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పాస్టర్ రాజా హెబెల్ బైబిల్ గురించి వివరణాత్మక వీడియోలను అందిస్తున్నారు. ప్రేరణ కోసం మరియు ప్రార్థనాపూర్వకంగా పరిశుద్ధాత్మ మార్గదర్శకత్వాన్ని కోరుతూ, బైబిల్ ఆలోచనలను ఆచరణీయమైన...














































