Home 2022
Yearly Archives: 2022
రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్న సీఎం జగన్.. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. మంగళవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన రాత్రి 8:30 గంటలకు ఢిల్లీ చేరుకుని, జనపథ్1 లోని...
హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీ మాదిరి డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇస్తున్నాం – మంత్రి హరీష్ రావు
హైదరాబాద్లోని గేటెడ్ కమ్యూనిటీ మాదిరి డబుల్ బెడ్రూం ఇళ్ళు నిర్మించి ఇస్తున్నామని ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు. మంగళవారం ఆయన సంగారెడ్డి జిల్లా పర్యటనలో...
రేపటి నుంచే యాసంగి రైతుబంధు పంపిణీ, పదోవిడతలో 70.54 లక్షల రైతుల ఖాతాల్లో రూ.7676.61 కోట్లు జమ
రాష్ట్రంలో రేపటి నుంచి (డిసెంబర్ 28, బుధవారం) రైతుల ఖాతాల్లో యాసంగి రైతు బంధు నిధులు జమఅవుతాయని, అందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి...
కారు ప్రమాదంలో గాయపడిన ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ, కుటుంబ సభ్యులు, ఆస్పత్రికి తరలింపు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యారు. కర్ణాటకలోని మైసూరు నుంచి బండిపురా వెళ్తుండగా కడకోల సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. మంగళవారం ప్రహ్లాద్ మోదీ తన భార్య,...
కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులనుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కీలక ప్రసంగం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు...
ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో కోవిడ్ మాక్ డ్రిల్.. సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా
దేశంలో కోవిడ్-19 కేసుల పెరుగుదల నేపథ్యంలో ఫోర్త్ వేవ్ రానుందన్న అంచనాల మధ్య ఆస్పత్రులలో ఆరోగ్య సౌకర్యాల సంసిద్ధత కోసం కేంద్రం మంగళవారం కోవిడ్ మాక్ డ్రిల్ నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా ఈ...
ఏపీలో పింఛన్ల తొలగింపు ఆరోపణలపై స్పందించిన సీఎం జగన్, కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి పింఛన్లు తొలగిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలపై స్పందించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. మంగళవారం ఆయన వివిధ కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారికి నిధులు విడుదల చేశారు. 'జగనన్న...
భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్ వ్యాక్సిన్ ధరపై నిర్ణయం, ప్రభుత్వానికి రూ.325, ప్రైవేట్ ఆసుపత్రులకు రూ.800
దేశంలో ప్రికాషన్/బూస్టర్ డోస్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ సంస్థ...
దేశంలో గత 24 గంటల్లో 157 కరోనా కేసులు నమోదు, రోజువారీ పాజీటివిటీ రేటు 0.32 శాతం
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో పలు రాష్ట్రాల్లో కలిపి 157 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో డిసెంబర్ 27, మంగళవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య...
కరోనా వేళ చైనా కీలక నిర్ణయం.. జనవరి నుంచి విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు క్వారంటైన్ నిబంధన ఎత్తివేత
కరోనా వైరస్ మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి దేశవ్యాప్తంగా అత్యంత కఠిన ఆంక్షలు అమలు చేస్తున్న చైనా.. ఆంక్షలు సడలించిన క్రమంలో ప్రస్తుతం పరిస్థితులు అదుపు తప్పినట్లు వార్తలు ఆవస్తున్నాయి. అక్కడ ఒక్క రోజులోనే...













































