Home 2022
Yearly Archives: 2022
రేపు దేశవ్యాప్తంగా అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహణ
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో కొత్త వేరియంట్ ప్రభావంతో కోవిడ్ వ్యాప్తి ఉద్ధృతమైతే సన్నద్ధంగా ఉండడంలో భాగంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలో కోవిడ్...
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం: ఆ ప్రాంతాలను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించండి – ఉద్ధవ్ ఠాక్రే ప్రతిపాదన
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదం చెలరేగిన నేపథ్యంలో శివసేన అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఒక పరిష్కార మార్గం సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాస్పద ప్రాంతాలను 'కేంద్రపాలిత ప్రాంతం'గా...
హకీంపేట ఎయిర్బేస్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
ఐదు రోజుల శీతాకాల విడిది కోసం తెలంగాణ పర్యటనకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకున్న అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం సాయంత్రం హకీంపేట ఎయిర్బేస్కు చేరుకున్న...
శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఆలయంలో ప్రత్యేక పూజలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయాన్ని సందర్శించారు. ముందుగా సోమవారం ఉదయం హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న అనంతరం, ప్రత్యేక హెలికాఫ్టర్ లో రాష్ట్రపతి ద్రౌపది...
ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం.. వీడియోకాన్ సీఈవో వేణుగోపాల్ ధూత్ని అరెస్ట్ చేసిన సీబీఐ
ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లను అరెస్ట్ చేసిన సెంట్రల్...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకి సంబంధించిన దర్యాప్తును తెలంగాణ హైకోర్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగించింది. ఈ మేరకు హైకోర్టు...
చంద్రబాబు మళ్ళీ తెలంగాణలో అడుగు పెట్టేలా సీఎం కేసీఆరే అవకాశం ఇచ్చారు – కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మళ్ళీ తెలంగాణ రాజకీయాలలో అడుగు పెట్టడానికి కారణం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావేనని పేర్కొన్నారు టీ-కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి...
జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్న తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. 6వ మహిళల జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ను నిఖత్ జరీన్ కైవసం చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం భోపాల్...
నేడే విశాఖలో ‘కాపునాడు మహాసభ’.. పార్టీలకు అతీతంగా పాల్గొనాలని కోరిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు
ప్రముఖ కాపు నాయకుడు, దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని కాపు సామాజికవర్గం నాయకులు సోమవారం విశాఖపట్నంలో ‘కాపునాడు మహాసభ’ పేరుతో ఒక భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాధా - రంగా...
ఎయిమ్స్ లో చేరిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్
కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఢిల్లీలోని ఆల్-ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఆసుపత్రిలో చేరారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా...














































