Home 2022
Yearly Archives: 2022
అస్వస్థతకు గురైన ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ముంబైలోని ఆస్పత్రిలో చేరిక
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ముంబైలోని ప్రముఖ బ్రీచ్ కాండీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు....
బ్రెజిల్ కొత్త అధ్యక్షుడిగా లులా డా సిల్వా ఎన్నిక, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ
బ్రెజిల్ లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. "బ్రెజిల్లో...
మునుగోడులో సీఎం కేసీఆర్ సభతో టీఆర్ఎస్ గెలుపు ఖాయమైంది – మంత్రి హరీష్ రావు
మునుగోడులో సీఎం కేసీఆర్ సభతో టీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైందని పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి హరీష్ రావు. సోమవారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి...
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్థంతి సందర్భంగా నివాళులు అర్పించిన ప్రముఖులు
భారత మాజీ ప్రధాని, దివంగత నేత ఇందిరా గాంధీ 38వ వర్థంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని శక్తిస్థల్ వద్ద పలువురు కాంగ్రెస్ నాయకులు ఆమెకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే,...
నేడు రాజమండ్రిలో వైసీపీ కాపు నేతల కీలక సమావేశం.. పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
ఆంధ్రప్రదేశ్లో చోటుచేసుకున్న ఇటీవలి పరిణామాలు ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్నిరోజుల కిందట జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ను కలవడం అధికార వైఎస్సార్సీపీలో కొంచెం కలవరం సృష్టించింది....
దేశంలో కొత్తగా 1,326 మందికి కరోనా పాజిటివ్, కేసులు ఏ రాష్ట్రాల్లో ఎక్కువంటే?
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 83,167 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 1,326 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రోజువారి పాజిటివిటీ రేటు 1.59...
జనసేన ఉచిత అంబులెన్సు సర్వీసులను ప్రారంభించిన పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జనసేన ఉచిత అంబులెన్సు సర్వీసులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ప్రాణాపాయ సమయంలో, మనిషి ప్రాణాన్ని నిలబెట్టడానికి అంబులెన్సుల సేవలు ఎంతో...
రాష్ట్రీయ ఏక్తా దివస్లో పాల్గొన్న ప్రధాని మోదీ, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా నివాళులు
గుజరాత్లోని కేవడియాలో ఉన్న 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ' వద్ద ఈరోజు జరిగిన రాష్ట్రీయ ఏకతా దివస్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ క్రమంలో నేడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్...
26 జిల్లా కేంద్రాల్లో జనవాణి కార్యక్రమం, నవంబర్ 12,13,14 తేదీల్లో జగనన్న కాలనీలు, టిడ్కో ఇళ్ళ పరిశీలన
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సమావేశం ఆదివారం మధ్యాహ్నం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. అనంతరం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కలసి పార్టీ పీఏసీ...
నేటి నుంచి గన్నవరం విమానాశ్రయంలో అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం
విజయవాడ ప్రాంత ప్రజలకు శుభవార్త. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం విమానాశ్రయంలో నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మచిలీపట్నం వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి...














































