Home 2022
Yearly Archives: 2022
రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ప్రముఖ నటుడు కమల్ హాసన్
ఈరోజు ఢిల్లీలో జరిగిన రాహుల్ గాంధీ యాత్రలో ప్రముఖు నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హసన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఇక్కడ ఎందుకు ఉన్నానని...
కొత్త ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అత్యాధునిక హంగులతో సరికొత్త ఆధునిక సదుపాయాల గల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తెచ్చింది. శనివారం మధ్యాహ్నం 50 కొత్త టీఎస్ఆర్టీసీ సూపర్...
ఒక్క గ్రంథం ఎంతో మంది చెప్పినట్టు ఎందుకు ఉంటుంది? – ఆధ్యాత్మిక వక్త డా.అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం.. నందకుమార్ ఈడీ విచారణకు నాంపల్లి కోర్టు అనుమతి
తెలంగాణలోని అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులోని కీలక నిందితులలో ఒకరైన నందకుమార్ను విచారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అనుమతి...
క్రిస్మస్ సందర్భంగా దేశ పౌరులందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము క్రిస్మస్ పర్వదినం సందర్భంగా తోటి దేశ పౌరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఒక సందేశం విడుదల చేశారు. “దేశప్రజలందరికీ, ముఖ్యంగా క్రైస్తవ సోదరులు మరియు సోదరీమణులకు...
రాష్ట్రంలోని అన్ని బస్ టెర్మినల్స్కు పులివెందుల వైఎస్సార్ బస్ టెర్మినల్ ఆదర్శం కావాలి – సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బస్ టెర్మినల్స్కు పులివెందులలోని డా. వైఎస్సార్ బస్ టెర్మినల్ ఆదర్శం కావాలని అభిలషించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఆయన తన మూడు రోజుల పర్యటనలో భాగంగా...
రసకందాయంలో బంగ్లాదేశ్తో రెండో టెస్ట్.. ముగిసిన మూడోరోజు ఆట, భారత్ టార్గెట్ 145, ప్రస్తుతం 45/4
భారత్-బంగ్లాదేశ్ మధ్య మీర్పూర్లో జరుగుతున్న రెండో టెస్ట్ రసకందాయంలో పడింది. ఏడు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో శనివారం మూడో రోజు బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 231 పరుగులకు కుప్పకూలింది....
గంభీరావుపేటలో కేజీ టూ పీజీ క్యాంపస్, వీడియో షేర్ చేసిన మంత్రి కేటీఆర్
నాణ్యమైన విద్యను రాష్ట్రంలో అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధునాతన సదుపాయాలతో పలు...
కరోనా నేపథ్యంలో కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఇకపై ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కోవిడ్ పరీక్ష...
దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కాలం నాటి పరిస్థితులు తలెత్తబోతున్నాయి. ఇప్పటికే పొరుగుదేశం చైనాలో కరోనా మహమ్మారి విరుచుకు పడుతోంది. అక్కడ ఆస్పత్రుల్లో వైద్యానికి పడకలు కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో...
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్ అరెస్ట్, కోర్టులో హాజరుపరిచిన సీబీఐ
ఐసీఐసీఐ బ్యాంకు మాజీ ఎండీ, సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ను శుక్రవారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ...










































