Home 2022
Yearly Archives: 2022
ఘనంగా 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం, విజేతలకు అవార్డులు అందించిన రాష్ట్రపతి
68వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం శుక్రవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని సినీ ప్రముఖులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం...
కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల వెబ్సైట్ను ప్రారంభించిన సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, వికలాంగులు, ముస్లిం మైనారిటీల కోసం వివాహ ఆర్థిక సహాయం పథకం ‘వైఎస్ఆర్ కళ్యాణమస్తు’, ముస్లింల కోసం ‘వైఎస్ఆర్ షాదీ తోఫా’ను అక్టోబర్ 1 నుంచి అమలు...
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్, పలు కీలక ఆదేశాలు
అక్టోబర్ 15వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ జాబితాలో కొత్తగా 754 చికిత్సా విధానాలను చేర్చనున్నట్లు సీఎం తెలిపారు. ఈ మేరకు ఆయన అధికారులకి ఆదేశాలిచ్చారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్...
టీ20 ప్రపంచ కప్ 2022: విన్నర్, రన్నరప్ జట్లకు ప్రైజ్ మనీ ఎంతంటే?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచ కప్-2022 అక్టోబర్ 16వ తేదీ నుండి నవంబర్ 13వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో జరుగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీ పాల్గొనే క్రికెట్ బోర్డులు...
తెలంగాణ మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందించిన ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆంధ్రప్రదేశ్ లోని ఉపాధ్యాయులపై గురువారం చేసిన వ్యాఖ్యలు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే హరీశ్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించిన సంగతి తెలిసిందే. ఏపీ...
రేపు దేశంలో 5G సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
కొత్త సాంకేతిక శకానికి నాంది పలుకుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 1, శనివారం) ఉదయం 10 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్లో 5G సేవలను ప్రారంభించనున్నారు. ఈ మేరకు...
ఆసక్తికరంగా కాంగ్రెస్ అద్యక్ష ఎన్నికలు, నామినేషన్స్ వేసింది ఎవరెవరంటే?
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ (ఏఐసీసీ) అధ్యక్ష ఎన్నికలకు శుక్రవారం ముగ్గురు సీనియర్ నాయకులు నామినేషన్లు వేశారు. మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మరియు కేఎన్ త్రిపాఠిలు నామినేషనలు దాఖలు చేశారు. వీరు...
జనసేన ఆఫీసులో సరస్వతి పూజ నిర్వహించిన పవన్ కళ్యాణ్, అక్టోబర్ లో కార్యక్రమాలపై ముఖ్య నిర్ణయాలు
శరన్నవ రాత్రి పర్వదినాల్లో భాగంగా పంచమి తిధిని పురస్కరించుకొని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సరస్వతి పూజ నిర్వహించారు. శుక్రవారం ప్రభాత సమయాన శాస్తోక్తంగా పూజాదికాలు చేపట్టారు....
యాదాద్రిలో పర్యటిస్తున్న సీఎం కేసీఆర్, విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం బంగారం సమర్పణ
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యాదాద్రిలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా సీఎం కేసీఆర్ దంపతులు యాదాద్రి చేరుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం...
గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం గాంధీనగర్ స్టేషన్లో గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని మోదీ జెండా...














































