Home 2022
Yearly Archives: 2022
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా రెండోసారి కూడా అధికారం దక్కించుకోవాలనుకున్న బీజేపీకి నిరాశ మిగిలింది. మూడు దశాబ్దాలకుపైగా ఐదేళ్లకోకసారి అధికారం మార్చే ఆచారాన్ని హిమాచల్...
ఎక్కడ అవకాశం దొరికినా ఉమ్మడి ఏపీ కావాలనే కోరతాం, సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అంశంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎక్కడ అవకాశం దొరికినా ఉమ్మడి ఏపీ కావాలనే కోరతామని అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా...
శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ ప్రకటించిన బీసీసీఐ
శ్రీలంక, న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియాతో జరిగే హోమ్ సిరీస్ల షెడ్యూల్ను భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) గురువారం ప్రకటించింది. భారత్ యొక్క 2022-23 అంతర్జాతీయ హోమ్ సీజన్ జనవరిలో శ్రీలంకతో మూడు...
దేశంలో కరోనా: కొత్తగా 241 పాజిటివ్ కేసులు, కేరళ, కర్ణాటకలోనే కొంత ఎక్కువ
దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 241 పాజిటివ్ కేసులు నమోదుకాగా, మొత్తం కేసుల సంఖ్య 4,46,74,190 కు చేరుకుంది. అలాగే 9 కరోనా మరణాలు...
గుంటూరు, బాపట్ల జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటన
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడు రోజుల పాటుగా గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు గుంటూరు జిల్లా...
వారాహి…రెడీ ఫర్ ఎలక్షన్ బ్యాటిల్ – జనసేన అధినేత పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టబోయే యాత్రకు ప్రత్యేక వాహనం సిద్ధమవుతోంది. ఈ వాహనంకు సంబంధించిన వీడియోను బుధవారం పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ, "వారాహి...రెడీ ఫర్...
అన్నిరంగాల్లో దేశంలోనే నంబర్ వన్ గా నిలిచామంటే ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల సమిష్టి కృషి కారణం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు బుధవారం జగిత్యాలలో పర్యటించారు. వాయుమార్గంలో మధ్యాహ్నం 1.31 గంటలకు జగిత్యాల పట్టణానికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులంతా...
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2022: బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. కాగా ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), కాంగ్రెస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు నెలకుంది. బీజేపీ 32...
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2022: ఆధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ
గుజరాత్ రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాలకు గానూ 2 దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించారు. కాగా గుజరాత్...
తెలంగాణలో పల్లె దవాఖానాల కోసం ప్రత్యేకంగా 1492 మంది వైద్యుల నియామకం, ఆర్థిక శాఖ అనుమతి
ఆరోగ్య తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సేవలు అందించడం కోసం ప్రభుత్వం 3వేలకు పైగా సబ్...













































