Home 2022
Yearly Archives: 2022
నువ్వుల గుత్తి వంకాయ కర్రీ తయారీ విధానం ఇదే…
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు, పది రోజుల్లో రైతుబంధు సహాయం: సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు బుధవారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా జగిత్యాల జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని సీఎం ప్రారంభించారు. అలాగే జగిత్యాలలో వైద్య కళాశాల...
వేడుక ఏదైనా మొక్క నాటాలనే ఆలోచన, ఇదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మొదటి విజయం: ఎంపీ సంతోష్ కుమార్
ఆలోచనలను అశయాలుగా మార్చి వాటి సాధనకు కృషి చేయటం ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ ఆచరణలో పెట్టారని, అదే స్పూర్తి నుంచి ప్రేరణ పొందుతూ గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని అమలు...
సీతారామం సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ
శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ వీడియోలో హను రాఘవపుడి దర్శకత్వంలో...
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం, 134 వార్డులు కైవసం
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఎంసీడీ ఫలితాల్లో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఎంసీడీలోని మొత్తం...
రెండో వన్డే సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం, ఆసుపత్రిలో స్కానింగ్
భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఢాకా లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బుధవారం జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ వేలికి గాయం కావడంతో మైదానాన్ని వీడాల్సి...
బీసీ అంటే శ్రమ, బీసీ అంటే పరిశ్రమ…రాజ్యాధికారంలో భాగస్వాములు, జయహో బీసీ మహాసభలో సీఎం జగన్
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో “జయహో బీసీ మహా సభ” ఘనంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపు 84 వేల మందికి పైగా...
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కీలక ప్రకటన, రెపో రేటు మరో 35 బేసిస్ పాయింట్లు పెంపు, 6.25...
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఉదయం ప్రకటించారు. డిసెంబర్ 5 నుంచి 7 తేదీల్లో ఎంపీసీ సమావేశమై స్థూల ఆర్థిక పరిస్థితిని,...
దేశంలో గత 24 గంటల్లో 166 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో మొత్తం 1,65,233 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 166 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో...
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం, డిసెంబర్ 29 వరకు నిర్వహణ
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ రోజు ఉదయం (డిసెంబర్ 7, బుధవారం) ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలు డిసెంబర్ 29 వరకు కొనసాగనున్నాయి. సెలవులను మినహాయించి మొత్తం 17 పనిదినాల్లో సమావేశాలు జరుగనున్నాయి. లోక్...












































