Home 2022
Yearly Archives: 2022
ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పెంపకంలో పాటించాల్సిన విషయాలు ఏంటి?
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో "ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే పెంపకంలో పాటించాల్సిన విషయాలు” గురించి వివరించారు. సాధారణంగా ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే అల్లరి, కొట్టుకోవడం సహజమేనని,...
ఒంటరితనం-ఏకాంతం మధ్య గల తేడా ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
మలయాళ అగ్ర నటుడు మోహన్లాల్కు ఈడీ నోటీసులు.. మనీలాండరింగ్ కేసులో విచారణకు రావాలని ఆదేశం
మలయాళ అగ్ర హీరో, సీనియర్ నటుడు మోహన్లాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. ఒక మనీలాండరింగ్ కేసులో మాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్లాల్ను ప్రశ్నించేందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. పురాతన...
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్ దుర్మరణం.. క్రీడాలోకం దిగ్భ్రాంతి
ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ కన్నుమూశాడు. ఆండ్రూ సైమండ్స్ ఆదివారం టౌన్స్విల్లే నగర శివార్లలో కారు ప్రమాదంలో మరణించాడు. ఈ మేరకు నిన్న రాత్రి 11 గంటల సమయంలో...
తెలంగాణలో కొత్తగా 45 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 39 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 45 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 14, శనివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
తెలంగాణ నయా నిజాంను గద్దె దించేందుకే బండి సంజయ్ ‘ప్రజా సంగ్రామ్ యాత్ర’ – కేంద్ర హోంమంత్రి అమిత్...
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా అప్పుడే తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ...
గోధుమల ఎగుమతులపై నిషేధం విధించిన కేంద్రప్రభుత్వం.. దేశంలో తీవ్ర కొరతే కారణం?
భారతప్రభుత్వం దేశీయంగా పెరుగుతున్న ధరలను నియంత్రించడానికి గోధుమ ఎగుమతులపై తక్షణ నిషేధం విధించింది. నిన్నటి నోటిఫికేషన్లో లేదా అంతకు ముందు క్రెడిట్ లెటర్స్ జారీ చేయబడిన ఎగుమతి షిప్మెంట్లు మాత్రమే అనుమతించబడతాయని ప్రభుత్వం...
కాంగ్రెస్ పార్టీకి షాక్, సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ రాజీనామా
పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పంజాబ్ మాజీ పీసీసీ అధ్యక్షుడు సునీల్ జాఖర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శనివారం మధ్యాహ్నం ఆయన ఫేస్బుక్...
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన ఏపీ...
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. శుక్రవారం చిలకలూరిపేట పట్టణంలో ఎన్టీఆర్ సుజల పథకం ప్రారంభించే క్రమంలో అధికారులతో జరిగిన ఘర్షణలో...












































