Home 2022
Yearly Archives: 2022
త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా
త్రిపుర రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డాక్టర్ మాణిక్ సాహా పేరు ఖరారైంది. శనివారం సాయంత్రం కేంద్ర మంత్రి మరియు బీజేపీ కేంద్ర పరిశీలకుడు భూపేందర్ యాదవ్, ఇతర బీజేపీ నేతలు ఆధ్వర్యంలో జరిగిన...
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం.. ఐపీఎల్కు గుడ్బై?
చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ అంబటి రాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నుండి రిటైర్ అవ్వాలనుకుంటున్నాడా? ఈ మేరకు అతను తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు...
అమిత్ షా తెలంగాణ పర్యటనపై మంత్రి హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కీలక నేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఒక రోజు పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ముందుగా అమిత్ షా రామంతపూర్ చేరుకొని సెంట్రల్...
సుంకిశాల ఇన్టెక్ వెల్ పనులకు కేటీఆర్ శంకుస్థాపన, హైదరాబాద్ కు 2072 వరకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక
హైదరాబాద్ మహానగరానికి తాగునీటి కొరత రానీయకుండా, నీటి సరఫరా విషయంలో శాశ్వత పరిష్కారంగా నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ సమీపంలోని సుంకిశాల వద్ద రూ.1453 కోట్లతో వ్యయంతో హైదరాబాద్ జలమండలి భారీ ఇన్టెక్ వెల్...
రామాయణం – మానవ సంబంధాలు – శతృధర్మం! – డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
ఏపీలో తుఫాన్ కారణంగా నష్టపోయిన ఉద్యాన పంటలకు ప్రభుత్వ సాయానికి హామీ ఇచ్చిన మంత్రి జోగి రమేష్
కృష్ణా జిల్లాలో ఇటీవలి అసాని తుఫాన్ ప్రభావంతో తోట్ల వల్లూరు మండలంలో నష్టపోయిన ఉద్యానవన పంటలను మంత్రి జోగి రమేష్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అక్కడి రైతులనుద్దేశించి మాట్లాడుతూ.. వర్షాల...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా ముకేశ్ కుమార్ మీనా నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా (చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్) సీనియర్ ఐఏఎస్ అధికారి ముకేశ్ కుమార్ మీనా నియమించబడ్డారు. 1998 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ముకేశ్ కుమార్ మీనా ప్రస్తుతం...
ఫెస్టివల్ స్పెషల్ మినప సున్నుండలు చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 3355 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.74 శాతం
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో దాదాపు 2,858 పాజిటివ్ కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. దీంతో మే 14, శనివారం...
ఇది కేంద్ర ప్రభుత్వ కపటత్వం కాదా?, అమిత్ షాకు ఎమ్మెల్సీ కవిత పలు ప్రశ్నలు
బీజేపీ పార్టీ అగ్రనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్న విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా...















































