Home 2022
Yearly Archives: 2022
కాసేపట్లో తుక్కుగూడలో జరిగే బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొననున్న అమిత్ షా
బీజేపీ పార్టీ జాతీయనేత, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర...
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆకస్మిక రాజీనామా
త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ కుమార్ దేవ్ ఆకస్మికంగా రాజీనామా చేశారు. శనివారం ఆయన తన రాజీనామాను గవర్నర్ సత్యదేవ్ నారాయణ్ ఆర్యకు సమర్పించారు. అయితే ఇటీవలి ఢిల్లీ పర్యటన తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి...
హైదరాబాద్లో నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒకరోజు పర్యటన నిమిత్తం హైదరాబాద్ విచ్చేశారు. తన పర్యటనలో భాగంగా తొలుత శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న ఆయనకు తెలంగాణ బీజేపీ నేతలు.. కేంద్ర మంత్రి జి...
తెలంగాణ: నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాక.. తెలంగాణకు చేసిందేమిటంటూ 27 ప్రశ్నలు సంధించిన మంత్రి...
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణా పర్యటనకు రానున్న నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర మంత్రి కేటీఆర్ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి...
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం, 27 మంది మృతి.. రూ.2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందారు. పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో గల మెట్రో స్టేషన్ సమీపంలోని ఒక మూడు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 52 కరోనా కేసులు నమోదు, 20 జిల్లాల్లో జీరో కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 52 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 13, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,92,526 కి పెరిగింది. 20...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డా.సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలలు పాటు పొడిగించబడింది. నవంబర్ 30, 2022 వరకు సీఎస్ సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ...
హైదరాబాద్ లోని పబ్బులు, రెస్టారెంట్లపై ఆంక్షలు, ఇకపై రాత్రి 11 తర్వాత నో ఆర్డర్స్ – సీపీ సీవీ...
హైదరాబాద్ లోని పబ్బులు, రెస్టారెంట్లుపై పొలిసు శాఖ కొత్తగా ఆంక్షలు విధించింది. ఇకపై నగరంలోని పబ్బులు, రెస్టారెంట్లలో రాత్రి 11 గంటల తర్వాత ఆర్దర్లు తీసుకోరాదని హెచ్చరించింది. ఈ మేరకు హైదరాబాద్ నగర...
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ బృందం
తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహనరావు నేతృత్వంలో కమీషన్ సభ్యులు సిహెచ్.ఉపేంద్ర, శుభప్రదీపటేల్ నూలి, కె.కిషోర్ గౌడ్లు శుక్రవారం నాడు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు....
బండి సంజయ్పై పరువు నష్టం దావా వేసిన మంత్రి కేటీఆర్, 48 గంటల్లో క్షమాపణ చెప్పాలని డిమాండ్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పరువునష్టం దావా వేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన న్యాయవాది ద్వారా పరువునష్టం, అపవాదు...













































