Home 2022
Yearly Archives: 2022
కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్, లబ్ధిదారుల ఖాతాల్లో 109 కోట్లు జమ
కోనసీమలో ఈరోజు 'వైఎస్ఆర్ మత్స్యకార భరోసా' పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. కోనసీమ జిల్లా ఐ.పోలవరం (మం) మురమళ్ల గ్రామంలో లబ్దిదారులకు ఈ పథకం కింద నిధులు...
ఏపీ రాజధాని అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ జీవీఎల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అవగాహన లేకే ముఖ్యమంత్రి 3 రాజధానులు అంటున్నారని, చట్ట ప్రకారం మూడు రాజధానులు సాధ్యం కాదని...
పల్లీ, కరివేపాకు, వెల్లుల్లి, ధనియాలు, నువ్వులు వంటి 5 రకాల పొడులు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన జగన్ సర్కార్
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ను దాఖలు చేసింది. దీనిని విచారణకు స్వీకరించిన కోర్టు నారాయణకు నోటీసులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం...
దేశంలో కొత్తగా 2841 కరోనా పాజిటివ్ కేసులు, 9 మరణాలు నమోదు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోనే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో కేసులు ఎక్కువుగా నమోదవుతున్నప్పటికీ, రికవరీల సంఖ్య కూడా ఎక్కువుగానే ఉంది. గత రెండ్రోజులుగా కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువున్నాయి. గత...
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మే 12, గురువారం నాడు వెలగపూడిలోని సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ భేటీలో పలు అంశాలపై కీలక నిర్ణయాలు...
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ భేటీ
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా.కేఏ పాల్ గురువారం రాత్రి ఢిల్లీలో బీజేపీ కీలక నేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా...
త్వరలో కుప్పంలో సొంత ఇంటిని నిర్మించుకోనున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దశాబ్దాలుగా పోటీ చేస్తున్న కుప్పం నియోజక వర్గంలో సొంత ఇంటి నిర్మాణం చేపట్టాలని యోచిస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటి నిర్మాణం కోసం స్థలం ఇప్పటికే గుర్తించారు....
ఏపీలో ‘క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ఎస్ఐపీబీ
ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో-ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 39 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 39 పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 12, గురువారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,92,474...













































