Home 2022
Yearly Archives: 2022
చదివినవి గుర్తుండాలంటే?, మెమరీ పవర్ ట్రిక్స్ ఏంటి?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
పేషంట్ సహాయకుల కోసం గాంధీ హాస్పిటల్ వద్ద 5 రూపాయల భోజనకేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గొప్ప మనసున్న మారాజు అని రాష్ట్ర పశుసంవర్డక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం గాంధీ హాస్పిటల్, ఎర్రగడ్డ...
ఎయిర్ ఇండియా కొత్త సీఈవో అండ్ ఎండీగా క్యాంప్బెల్ విల్సన్ నియామకం
ఎయిర్ ఇండియా కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) మరియు మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) గా క్యాంప్బెల్ విల్సన్ నియమితులయ్యారు. ఈ మేరకు టాటా సన్స్ సంస్థ గురువారం ఒక ప్రకటన విడుదల...
శ్రీలంక కొత్త ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన యూఎన్పీ నేత రణిల్ విక్రమసింఘే
శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకున్న విషయం తెలిసిందే. శ్రీలంకలో పెద్దఎత్తున నిరసనలు చెలరేగడంతో శ్రీలంక ప్రధానమంత్రి మహింద రాజపక్సే...
మాజీ ప్రధాని మహింద రాజపక్సే దేశం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించిన శ్రీలంక కోర్ట్
శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సే దేశం విడిచి వెళ్లకుండా నిషేధం విధించబడింది. ఆయన మద్దతుదారులు ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనకారులపై హింసాత్మక చర్యలకు పాల్పడినందుకు శ్రీలంక మాజీ ప్రధాని మహింద రాజపక్సేతో పాటు...
ఉస్మానియా ఆస్పత్రిలో 5 రూపాయలకే భోజన పథకం ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్ నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో గల మొత్తం 18 ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల వెంట ఉండే సహాయకులకు మూడు పూటలా 5 రూపాయలకే భోజనం అందించే కార్యక్రమం ప్రారంభమైంది. ఈరోజు ఉస్మానియా ఆస్పత్రిలో...
నిరాధార ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం – బండి సంజయ్ను హెచ్చరించిన మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. బండి సంజయ్ తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని, లేని పక్షంలో చట్ట పరమైన...
15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల, ఏపీలో 4, తెలంగాణలో 2
త్వరలో ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నేడు (మే 12, గురువారం) ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. 2022 జూన్ నుంచి ఆగస్టు వరకు 15 రాష్ట్రాలకు చెందిన...
ఏపీలో చేనేత ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆప్కో షోరూమ్ల ఏర్పాటు – మంత్రి ఆర్కే రోజా
ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా ఈరోజు విజయవాడలో ఆప్కో సమ్మర్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చేనేత కుటుంబాలకు ఎప్పుడు అండగా ఉంటానని, తాను కూడా ఒక చేనేత...
హైదరాబాద్లో కాల్అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సెంటర్లో ఈరోజు అమెరికాకు చెందిన కాల్అవే గోల్ఫ్ డిజిటెక్ సెంటర్ను తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.....















































