Home 2022
Yearly Archives: 2022
పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలపై మే 18న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహణ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మే 18, బుధవారం నాడు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. బుధవారం ఉదయం 11 గంటలకు ప్రగతి భవన్...
యూఏఈ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ కన్నుమూత
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రెసిడెంట్ షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ (73) శుక్రవారం నాడు కన్నుమూశారు. ఈ మేరకు యూఏఈ అధ్యక్ష వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది....
మరో యేడాదిలో ప్రతి పట్టణానికి మాస్టర్ ప్లాన్ ఉండాలి – మున్సిపల్ చైర్మన్ల వర్క్షాప్లో మంత్రి కేటీఆర్ ఆదేశం
మున్సిపల్ ఉద్యోగులు రోజంతా కష్టపడినా, తగిన గుర్తింపు ఉండదు.. వారిని అందరూ గౌరవించాలి అని తెలంగాణ రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైద్రాబాద్ లోని వెంగళరావు నగర్...
మే 27, 28 తేదీల్లో ఒంగోలులో టీడీపీ మహానాడు, 16 కమిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ మే 27, 28 తేదీల్లో ఒంగోలులో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించనుంది. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం ఎన్టీఆర్ జయంతి (మే 28) సందర్భంగా ప్రతి ఏటా మహానాడు జరుపుకుని పార్టీ...
ట్విట్టర్ డీల్ తాత్కాలికంగా పెండింగ్లో ఉంది – ఎలన్ మస్క్ సంచలన ట్వీట్
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా అధిపతి అయిన ఎలన్ మస్క్, సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కొనుగోలును ప్రస్తుతానికి పెండింగ్లో ఉంచినట్లు ప్రకటించడం సంచలనమైంది. ట్విట్టర్ను కొనుగోలు డీల్ను...
రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్నిరకాల వైద్యసేవలు అందుబాటు – మంత్రి తలసాని
ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటల్స్ లో అన్ని రకాల సేవలను అందించడం ద్వారా ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువలోకి తీసుకురావడం జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి...
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన ఛత్తీస్గడ్ స్పీకర్ చరణ్ దాస్ మహంత్
ఛత్తీస్గఢ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చరణ్ దాస్ మహంత్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సందర్శనకు విచ్చేశారు. ఈ సందర్భంగా.. ఆయనకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మరియు...
రాజస్థాన్ లో 3 రోజుల ‘నవ్ సంకల్ప్ చింతన్ శిబిర్’ కార్యక్రమాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ
రాజస్థాన్ లోని ఉదయ్పూర్లో నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల మేధోమథన సదస్సు 'చింతన్ శిబిర్' సమావేశాన్ని ప్రారంభించింది. ఈ మేధోమథన సెషన్లో దేశవ్యాప్తంగా 400 మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు...
ఇంగ్లాండ్ టెస్ట్ జట్టు హెడ్ కోచ్గా బ్రెండన్ మెక్కలమ్ నియామకం
ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ జట్టు కెప్టెన్గా స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ను నియమిస్తునట్టు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈసీబీ మరో...
‘జ్ఞానవాపి మసీదు’ వివాదంపై స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ జ్ఞానవాపి మసీదు వర్సెస్ శృంగార్ గౌరీ కేసులో వారణాసి కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు. తీర్పు నిరాశను కలిగించిందని, ఇప్పటికే ఎన్నో...














































