Home 2022
Yearly Archives: 2022
టీఎస్ఎస్పీడీసీఎల్ లో తొలి లైన్ వుమన్ గా బబ్బూరి శిరీష, అభినందించిన మంత్రి జగదీష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ఎస్పీడీసీఎల్ లో తొలి లైన్ వుమన్ గా బబ్బూరి శిరీష గుర్తింపు పొందారు. తొలిసారిగా లైన్ వుమన్ గా ఉద్యోగం పొందిన శిరీషకు రాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి జగదీష్...
ఉత్తర కొరియాలో మొట్టమొదటి కోవిడ్ కేసు నమోదు, దేశవ్యాప్త లాక్డౌన్కు ఆదేశించిన అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్
గడచిన రెండుళ్లుగా ప్రపంచం మొత్తాన్ని ఒణికిస్తున్న కరోనా వైరస్ ఉత్తర కొరియాలో మాత్రం ఇప్పటివరకు అడుగుపెట్టలేకపోయింది. అయితే తాజాగా.. మొట్టమొదటి కోవిడ్ కేసును ఉత్తర కొరియా గురువారం ధృవీకరించింది. దీంతో అధ్యక్షుడు కిమ్...
టేస్టీ పునుగులు చేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
రేపు కోనసీమలో ‘వైఎస్ఆర్ మత్స్యకార భరోసా’ నిధులు విడుదల చేయనున్న సీఎం జగన్
కోనసీమ జిల్లా ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటిసారిగా పర్యటన చేయనున్నారు. ఆయన రేపు జిల్లాలోని ఐ. పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో మత్స్యకార భరోసా లబ్ధిదారులకు నిధులు...
బుద్ధపూర్ణిమ సందర్భంగా మే 16న నేపాల్ లోని లుంబినీలో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 16న నేపాల్ దేశంలో పర్యటించనున్నారు. నేపాల్ ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా ఆహ్వానం మేరకు బుద్ధ పూర్ణిమ సందర్భంగా మే 16, సోమవారం నాడు నేపాల్ లోని...
భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన రాజీవ్ కుమార్
దేశ నూతన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా (సీఈసీ) రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ సుశీల్చంద్ర పదవీకాలం మే 14, శనివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన సీఈసీగా అత్యంత సీనియర్...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.74 శాతం, మరణాల రేటు 1.22 శాతం
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 19,067 (0.05%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా...
మజ్జిగ తాగడం వలన కలిగే మేలు ఏంటి?
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
కోవిడ్ మహమ్మారిపై జరిగే రెండవ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు రెండవ గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమ్మిట్లో పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ సమ్మిట్ లో పాల్గొంటున్నారు. కోవిడ్ మహమ్మారి...
ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ ఆరోపణలపై, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు క్లీన్చిట్ ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు కేంద్ర ఎన్నికల సంఘం (సిఈసి) క్లీన్ చిట్ ఇచ్చింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ...













































