Home 2022
Yearly Archives: 2022
సీఎం జగన్ అధ్యక్షతన నేడే ఏపీ కొత్త కేబినెట్ భేటీ, పలు కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన నేడు (మే 12, గురువారం) మధ్యాహ్నం 3 గంటలకు వెలగపూడిలో సచివాలయంలోని కేబినెట్ మీటింగ్ హాల్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది....
ఐపీఎల్-2022 మిగిలిన సీజన్ కు రవీంద్ర జడేజా ఔట్, సీఎస్కే యాజమాన్యం ప్రకటన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 లో మిగిలిన మ్యాచులకు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అందుబాటులో ఉండడని చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) యాజమాన్యం బుధవారం నాడు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది....
ఏపీ ఉద్యోగులకు పీఆర్సీ ఇకపై ఐదేళ్లకోసారి.. జగన్ సర్కార్ ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని ఐదేళ్లకోసారి ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో) జారీ చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా.. ఉద్యోగుల...
తెలంగాణలో కొత్తగా 46 కరోనా కేసులు నమోదు, రికవరీ రేటు 99.43 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 46 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 11, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
తెలంగాణలో మే 23 నుంచి పదో తరగతి పరీక్షలు, మే 12 నుంచి వెబ్సైట్ లో కూడా హాల్...
తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి-2022 పరీక్షలను మే 23వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలను నిర్దేశించిన తేదీల్లో ఉదయం 9.30 గంటల...
మాజీ మంత్రి నారాయణ బెయిలు రద్దుపై హైకోర్టుకు వెళ్తాం – సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు నారాయణ బెయిల్ వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఆయనకు బెయిల్ రావడంపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని కీలక...
2024లో మళ్ళీ మాకు 151 సీట్లు వస్తాయి.. మిగిలిన 24 సీట్ల కోసమే ప్రతిపక్షాల పొత్తులు – కొడాలి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో...
అసని తుపాను బాధితులను ఆదుకోవాలి, రైతాంగానికి భరోసా ఇవ్వాలి – పవన్ కళ్యాణ్
అసని తుఫాన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రభావం చూపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసని తుపాను బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలి, రైతాంగానికి ప్రభుత్వం భరోసా అందించాలని జనసేన పార్టీ...
ఏపీలో రహదారులపై సమీక్ష చేపట్టిన సీఎం వైఎస్ జగన్.. పలు కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు సీఎం క్యాంపు కార్యాలయంలో రహదారుల శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్ అండ్ బి మంత్రి...
మహిళల రక్షణే మహిళా కమిషన్ ప్రధాన ఎజెండా : చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
మహిళలు ఎదుర్కొనే న్యాయపరమైన సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందుండాలని కమిషన్ ఛైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి కమిషన్ సభ్యులకు పిలుపు నిచ్చారు. మహిళా కమిషన్ లో నమోదు అయ్యే...













































