Home 2022
Yearly Archives: 2022
ఎస్ఎస్సీ పబ్లిక్ పరీక్షల సెంటర్ల వద్ద ‘నో ఫోన్’ జోన్.. ఏపీ విద్యాశాఖ సంచలన నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరుసగా వెలుగులోకి వస్తున్న అవకతవకలతో పాఠశాల విద్యాశాఖ అన్ని పరీక్షా కేంద్రాలను 'నో-ఫోన్ జోన్లు'గా ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ మంగళవారం ఉత్తర్వులు...
తెలంగాణలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.44 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 36 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 3, మంగళవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
కోపం ఒక మానసిక లోపం – శ్రీ యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస శిక్షణా నిపుణులు శ్రీ యండమూరి వీరేంద్రనాథ్, యండమూరి అంతర్ముఖం పేరుతో అనేక అంశాలపై తన అమూల్యమైన అభిప్రాయాలను సవివరంగా అందరికి అర్ధం అయ్యే పద్ధతిలో వివరిస్తున్నారు. అందులో...
భారతీయ సంస్కృతిలో నమస్కారానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు అంశాలపై విలువైన సమాచారంతో...
3 రోజుల యూరప్ పర్యటన: రెండవ రోజు డెన్మార్క్ దేశం సందర్శించిన ప్రధాని మోదీ
జర్మనీతో ప్రారంభమైన మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నాడు మొదటిసారి డెన్మార్క్ను సందర్శించారు. కాగా డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సెన్ అక్టోబర్లో భారత్లో పర్యటించారు. ప్రధానమంత్రి...
బసవేశ్వరుని జయంతి : వీరశైవ లింగాయత్, లింగ బలిజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
బసవేశ్వరుని జయంతి సందర్భంగా వీరశైవ లింగాయత్, లింగ బలిజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో వర్ణ, కుల, లింగ వివక్షతను రూపుమాపడం కోసం అహర్నిశలూ కృషి చేసిన అభ్యుదయవాది బసవేశ్వరుడని...
చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేసుకోవడం ఎలా?
Sreemadhu kitchen & vlogs యూట్యూబ్ ఛానల్ ద్వారా కుకింగ్ వీడియోలతో పాటుగా వ్లాగ్స్, హెల్తీ డైట్, బ్యూటీ టిప్స్, కిచెన్ టిప్స్ వంటి అంశాలపై ఉపయోగకరమైన వీడియోలు అందిస్తున్నారు. గొప్ప రుచిగా...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: మే 8న కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా పలు జిల్లాల్లో కౌలు రైతు భరోసా యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మే 8వ తేదీన కర్నూలు జిల్లాలో పవన్ కళ్యాణ్ కౌలు...
దేశంలో కరోనా: కొత్తగా 2,568 మందికి పాజిటివ్ గా నిర్ధారణ, 20 మరణాలు
దేశంలో రోజువారీ కరోనా కేసులు నమోదు మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 2,568 పాజిటివ్ కేసులు నమోదవడంతో, దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,84,913 కు చేరుకుంది....
టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీసింగ్ వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెన్త్ క్లాస్ పరీక్షల్లో వెలుగు చూసిన మాల్ ప్రాక్టీసింగ్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలో పరీక్ష పత్రాల మాల్ ప్రాక్టీస్లో దర్యాప్తును అధికారులు ముమ్మరం చేశారు. ఈ...













































