Home 2022
Yearly Archives: 2022
సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ పర్యటన, మన ఊరు-మన బడిలో భాగంగా పాఠశాల పనులకు శంకుస్థాపన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఎల్లారెడ్డిపేట...
జగిత్యాలలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్
తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు బుదవారం ఉదయం మంత్రి కొప్పుల ఈశ్వర్ తో జగిత్యాల పట్టణంలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ...
దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 2,802 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.74 శాతం
దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరుగుతుంది. దేశంలో కొత్తగా 3 వేలకుపైగా (3,205) పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదయ్యాయి. దీంతో మే 4, బుధవారం...
ఎలోన్ మస్క్ సంచలన ప్రకటన, ట్విట్టర్ లో వాణిజ్య, ప్రభుత్వ వినియోగదారులకు స్వల్ప చార్జీలు?
సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ ట్విట్టర్ ను ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ, స్పేస్ ఎక్స్ అధినేత ఎలోన్ మస్క్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు...
ఐపీఎల్-2022 ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచుల నిర్వహణ ఎక్కడంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2022 ఉత్కంఠభరిత మ్యాచులతో ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మే 22వ తేదీతో ఐపీఎల్ లీగ్ మ్యాచ్లు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్ లు, ఫైనల్ మ్యాచ్ షెడ్యూల్,...
తెలంగాణలో రైస్ మిల్లులపై ఎఫ్సీఐ తనిఖీల వలన, ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం – మంత్రి గంగుల కమలాకర్
తెలంగాణ రాష్ట్రంలో రైస్ మిల్లులపై ఎఫ్సీఐ చేస్తున్న తనిఖీల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ ఆలస్యమవుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. కరీంనగర్ మండలం దుర్షేడ్ గ్రామంలో మంత్రి...
రాష్ట్ర వ్యాప్తంగా ‘శాప్’ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపులు – ప్రారభించిన మంత్రి ఆర్కే రోజా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా శాప్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమ్మర్ క్యాంపులను బుధవారం పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రారంభించారు. ఈరోజు ఉదయం ఆమె విజయవాడ లోని ఇందిరా గాంధీ స్టేడియంలో...
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు బుధవారం ఉదయం ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీపరంగా చేపడుతున్న...
అస్సాం మరియు మిజోరాం రాష్ట్రాల్లో పర్యటిస్తున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అస్సాం మరియు మిజోరాం రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన మే 3న ప్రారంభమవగా, మే 6 వరకు కొనసాగనుంది. ఈ పర్యటనలో భాగంగా మే 4,...
నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజలపై అధిక చార్జీలను మోపుతోందంటూ, రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ‘బాదుడే బాదుడు’ పేరుతో గత కొన్ని...













































