Home 2022
Yearly Archives: 2022
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ (ఈద్ ఉల్ ఫితర్) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈద్ ఉల్ ఫితర్ పర్వదిన వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, పవిత్ర ప్రార్థనలతో అల్లా దీవెనలు...
దేశంలో ఆరోగ్యరంగంలో తెలంగాణది మూడో స్థానం, మొదటి స్థానం కోసం కృషి చేయాలి: మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సోమవారం వైద్యారోగ్యంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్య, వైద్యారోగ్య...
తెలంగాణలో కొత్తగా 28 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 32 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 28 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో మే 2, సోమవారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'రంజాన్' పండుగ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. "సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వ మానవ...
తెలంగాణలో రూ.200 కోట్లతో పి అండ్ జి లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ప్రారంభించిన మంత్రి కేటీఆర్
షాద్ నగర్ నియోజకవర్గం, కొత్తూర్ మండల పరిధిలోని పెంజర్ల గ్రామంలో ప్రొక్టర్ అండ్ గాంబిల్ సంస్థ యొక్క లిక్విడ్ డిటర్జెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర...
తెలంగాణలో 9123 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.3497.62 కోట్లతో మన ఊరు-మన బడి కార్యక్రమం
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు...
ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన, త్వరలో రాజకీయ పార్టీ ప్రారంభం?
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సోమవారం ట్విట్టర్ వేదికగా కీలక ప్రకటన చేశారు. త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నానని, ప్రజల వద్దకు వెళ్లే సమయం ఆసన్నమయిందని ప్రకటించారు. త్వరలోనే రాజకీయ పార్టీ...
స్థానికసంస్థల్లో 100శాతం ఆడిట్, వరసగా రెండోసారి నేషనల్ లీడ్ స్టేట్ గా నిలిచిన తెలంగాణ
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయితీరాజ్ శాఖ ఆడిటింగ్ లో దేశంలో మరోసారి మొదటి స్థానాన్ని తెలంగాణ రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మొదటి స్థానం రావడం పట్ల రాష్ట్ర ఐటీ మంత్రి...
మే 7న వరంగల్ కు రానున్న మంత్రి కేటీఆర్, ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష
మే 7వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీ రామారావు వరంగల్ పర్యటనకు రానున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారు, ఏర్పాట్లపై రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ...
మే 4 నుంచి 6 వరకు ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటించనున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎన్నికలలో ఎదురైన ఓటమి తెలుగు దేశం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఈ క్రమంలో రానున్న ఎన్నికలలో తిరిగి అధికారంలోకి రావాలంటే ప్రజలలో ఆ పార్టీ మళ్ళీ పట్టు...













































