Home 2022
Yearly Archives: 2022
ముక్కెర ధరించడం వెనకున్న అంతరార్థం ఏంటి? – డా. అనంత లక్ష్మి
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
నీ జీవితం దేవునికి సమర్పించుకుంటే? – డాక్టర్ జాన్ వెస్లీ సందేశం
జాన్ వెస్లీ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానెల్ లో జీవితంలో మార్పుకు దోహదపడేలా ప్రేరణతో కూడిన సందేశాలు, ఉత్తేజకరమైన పాటలను తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో డాక్టర్ జాన్ వెస్లీ, సిస్టర్ బ్లెస్సీ...
హనీమూన్ లో గొడవలు, యండమూరి వీరేంద్రనాథ్ విశ్లేషణ
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “హనీమూన్ లో గొడవలు” అనే అంశంపై మాట్లాడారు. ఒకరి అభిరుచులు, అభిప్రాయాలు, అలవాట్లు మరొకరికి నచ్చకే పెళ్ళైన మొదట్లోనే దంపతుల మధ్య గొడవలు...
దమ్ కా చికెన్ కర్రీ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
కార్మిక శక్తికి వందనం, కార్మికులందరికీ ‘మే’డే శుభాకాంక్షలు – సీఎం జగన్
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం.. ‘మే’డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సీఎం జగన్ తన ట్విట్టర్ ఖాతాలో కార్మికులనుద్దేశించి.....
సిలువ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? – శుభవార్త టీవీ
Subhavaartha Tv యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఉత్తేజకరమైన క్రిస్టియన్ పాటలు, క్రీస్తు సందేశాలు, ప్రార్ధనలకు సంబంధించిన వీడియోలను అందిస్తున్నారు. అలాగే విజయవంతమైన, ప్రశాంతమైన జీవనం ఆధారంగా రూపొందించిన వైవిధ్యమైన మరియు ఇతివృత్త సంబంధిత...
చైనా సెల్ ఫోన్ దిగ్గజ కంపెనీ ‘షియోమీ టెక్నాలజీ’కి చెందిన రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన ఈడీ
భారతీయ విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించినందుకు చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం షియోమీ నుంచి రూ.5,551 కోట్ల ఆస్తులు సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది. 1999 ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్...
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 34 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కోత్తగా 34 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్ 30, శనివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 7,92,012...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాతో...
ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం, భూమి పత్రాలు అందజేసిన మహారాష్ట్ర మంత్రి ఆదిత్య థాకరే
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే తనయుడు, టూరిజం, పర్యావరణ శాఖ మంత్రి ఆదిత్య థాకరే శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం నేవీ ముంబయిలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి...














































