Home 2022
Yearly Archives: 2022
మే 6న వరంగల్ లో తెలంగాణ కాంగ్రెస్ “రైతు సంఘర్షణ సభ”, రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే…
రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనను తెలంగాణ కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే. మే 6వ తేదీన వరంగల్ లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ “రైతు సంఘర్షణ సభ” నిర్వహిస్తుంది....
ఏప్రిల్లో నెలలో రికార్డ్ స్థాయిలో రూ.1,67,540 కోట్ల జీఎస్టీ వసూళ్లు, జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఇదే అత్యధికం
దేశంలో మరోసారి రికార్డ్ స్థాయిలో వస్తు మరియు సేవల పన్ను(జీఎస్టీ) వసూళ్లు నమోదయ్యాయి. 2022 ఏప్రిల్ నెలలో మొత్తం రూ.1,67,540 కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయని తెలిపారు. 2022 మార్చి నెలలో వసూలైన...
అమెరికా ‘ఆటా’ సభలకు ఆహ్వానం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య మరియు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అమెరికా లోని 'ఆటా' అసోసియేషన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది. వాషింగ్టన్ వేదికగా జులై నెలలో జరుగనున్న అమెరికన్...
ఓయూలో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరణపై స్పందించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మే 7న ఇక్కడి ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించేందుకు అధికారులు అనుమతి నిరాకరించడంపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కేవలం ప్రభుత్వ ఒత్తిడితోనే ఓయూలో రాహుల్...
విద్యుత్, ఉద్యోగాలు, రైతు సంక్షోభాలు, ప్రధాని మోదీ పాలన ఒక కేస్ స్టడీ అంటూ రాహుల్ గాంధీ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై చేస్తున్న విమర్శల పరంపర కొనసాగుతుంది. తాజాగా సోమవారం మరోసారి ప్రధాని మోదీ పాలనపై ఆయన విమర్శలు చేశారు. "విద్యుత్...
హైదరాబాద్: రంజాన్ సందర్భంగా రేపు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు, భారీ బందోబస్త్ ఏర్పాటు చేయనున్న పోలీసులు
హైదరాబాద్లో రేపు జరుగనున్న రంజాన్ పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ పోలీస్ శాఖ ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేసింది. రేపు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. అలాగే ముస్లింల సామూహిక...
ప్రధాని మోదీ విదేశీ పర్యటన, నేడు బెర్లిన్ లో జర్మనీ ఛాన్స్లర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మే 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జర్మనీ, డెన్మార్క్ మరియు ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ మూడు యూరోపియన్ దేశాల పర్యటనలో భాగంగా...
బీజేపీ ప్రభుత్వానికి విజన్ లేదు, అందుకే దేశంలో ఇన్ని సమస్యలు – మంత్రి కేటీఆర్
భారతీయ జనతా పార్టీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం పాలనలో అనేక విధాలుగా విఫలమైందని వ్యాఖ్యానించారు తెలంగాణ ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు. కేంద్రంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై...
తెలంగాణలో కొత్తగా 32 కరోనా కేసులు, 30 జిల్లాల్లో జీరో కేసులు నమోదు
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు నమోదవడంతో మే 1, ఆదివారం సాయంత్రం 5:30 గంటల నాటికీ మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 7,92,044 కి పెరిగింది. 30...
క్షమాపణ కోరడం ఒక కళ!
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...















































