Home 2022
Yearly Archives: 2022
రామాయణం – మానవ సంబంధాలు – దాంపత్య ధర్మం! – డా.అనంత లక్ష్మి విశ్లేషణ
ప్రముఖ ఆధ్యాత్మిక వక్త డాక్టర్ అనంత లక్ష్మి గారు వారి యూట్యూబ్ ఛానల్ ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గురించి, పురాణాలు, పూజలు, పండుగల ప్రాముఖ్యత, తెలుగు సాహిత్యం, వ్యాకరణం వంటి పలు...
న్యాయస్థానాల్లో స్థానిక భాషలను ప్రోత్సహించాలి, సీఎంసీజే సంయుక్త సదస్సులో ప్రధాని మోదీ
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో శనివారం ఉదయం రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సదస్సు ప్రారంభ సెషన్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి ప్రసంగించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్...
దేశంలో గత 24 గంటల్లో కోవిడ్-19 కేసులు ఎక్కువుగా నమోదైన 10 రాష్ట్రాలు ఇవే…
దేశంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదులో మళ్ళీ క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. గత 24 గంటల్లో 4,96,640 శాంపిల్స్ కు కరోనా పరీక్షలు నిర్వహించగా 3688 మందికి పాజిటివ్ గా నిర్ధారణ...
దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్లలో 5వ స్థానం దక్కించుకున్న ఆలేరు పోలీస్ స్టేషన్
దేశంలో ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను కేంద్ర హోమ్ శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా టాప్ 75 ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఆలేరు పోలీస్ స్టేషన్ 5వ ఉత్తమ...
హైదరాబాద్: క్యాంపస్లో రాహుల్ గాంధీ సభకు అనుమతి నిరాకరించిన ఉస్మానియా యూనివర్సిటీ
కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రాహుల్ గాంధీ బహిరంగ సభకు ఉస్మానియా యూనివర్సిటీ అనుమతి నిరాకరించింది. ఈ మేరకు తమ క్యాంపస్లో రాహుల్ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్...
పటాన్చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం
సంగారెడ్డిజిల్లా పటాన్చెరు పరిధిలోని పాశమైలారం పారిశ్రామికవాడలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ భారీగా ఎగసిపడడంతో చుట్టుపక్కల ప్రాంతంలోని స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముందుగా...
ఏలూరు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు, ఎమ్మెల్యేపై గ్రామస్తుల దాడి.. పోలీసుల రంగప్రవేశం
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం జి. కొత్తపల్లిలో ఈరోజు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కొత్తపల్లి గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. అతికష్టం మీద పోలీసుల సహకారంతో...
ఏపీపై తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన మంత్రి కేటీఆర్.. ఎలాంటి దురుద్దేశం లేదని వెల్లడి
ఏపీపై తాను చేసిన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్ధేశం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమలు మరియు పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. నిన్న...
తెలంగాణలో కొత్తగా 32 కరోనా పాజిటివ్ కేసులు, రికవరీ రేటు 99.44 శాతం
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసుల నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 32 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నాటికీ...
ఏపీలో మౌలిక సదుపాయాలపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన మంత్రి బొత్స సత్యనారాయణ
ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈరోజు ఉదయం ఏపీలో మౌలిక సదుపాయాలపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో కరెంటు, నీళ్లు, రోడ్లు లాంటి...













































