Home 2022
Yearly Archives: 2022
నేడు యాదాద్రిలో రామలింగేశ్వర స్వామి ప్రధానాలయం పునఃప్రారంభం, పాల్గొన్న సీఎం కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పర్యటనకు విచ్చేశారు. యాదాద్రిలోని రామలింగేశ్వర స్వామి ప్రధానాలయం పునఃప్రారంభం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా పాల్గొన్నారు. దీనిని...
హైదరాబాద్లో ‘ఫెర్రింగ్ లేబొరేటరీ ప్లాంట్’ ప్రారంభించిన మంత్రి కేటీఆర్
బయోలాజికల్ సైన్స్లో తెలంగాణ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీలో ఫెర్రింగ్ లేబొరేటరీస్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు....
ఏపీలో స్కూళ్లకు మే 6 నుంచి జూలై 3 వరకు వేసవి సెలవులు, టీచర్లకు మే 20 వరకు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 6వ తేదీ నుంచి జూలై 3వ తేదీ వరకు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. జూలై 4 నుంచి కొత్త విద్యా...
విజయవాడలో 144 సెక్షన్.. సీపీఎస్ రద్దు చేయాలంటూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ‘చలో తాడేపల్లి’ కార్యక్రమం
సీపీఎస్ రద్దు కోరుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల (యూటీఎఫ్) ఆధ్వర్యంలో సోమవారం 'చలో విజయవాడ' కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు విజయవాడలో 144 సెక్షన్ విధించారు. దీంతో పాటు పోలీస్ యాక్ట్...
తెలంగాణలో కొత్తగా 21 కరోనా పాజిటివ్ కేసులు, కోలుకున్న 19 మంది బాధితులు
తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదు తగ్గుముఖం పట్టింది. కొత్తగా 21 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో ఏప్రిల్ 24, ఆదివారం సాయంత్రం 5.30 గంటలవరకు మొత్తం...
ఏప్రిల్ 29న ఎల్బీ స్టేడియంలో ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్ ఇఫ్తార్ విందు
రంజాన్ మాసం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఏప్రిల్ 29, శుక్రవారం సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో...
జమ్మూ కాశ్మీర్లో ప్రధాని మోదీ బహిరంగ సభ.. వేదికకు 12 కిలోమీటర్ల దూరంలో పేలుడు
ఆదివారం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంచాయితీ రాజ్ దివస్ సందర్భంగా జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కేంద్ర పాలిత ప్రాంతంలోని ప్రధాని మోదీ ర్యాలీ వేదికకు దాదాపు 12 కిలోమీటర్ల...
దేశంలో కరోనా: గత 24 గంటల్లో కొత్తగా 2593 పాజిటివ్ కేసులు, 44 మరణాలు
దేశవ్యాప్తంగా రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.59 శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో కొత్తగా 2,593 పాజిటివ్ కేసులు నమోదవడంతో ఏప్రిల్...
మైసూర్ బోండా, అల్లం చట్నీ తయారుచేసుకోవడం ఎలా?
“SOOTIGA SUTHI LEKUNDA VANTALU” యూట్యూబ్ ఛానెల్ ద్వారా పలు రకాల కుకింగ్ వీడియోలను అందిస్తున్నారు. ముఖ్యంగా వెజ్ కూరలు, స్వీట్స్, స్నాక్స్, పొడులు, పచ్చళ్ళు, పలు రకాల రైస్ లు ఎలా...
భార్యాభర్తల మధ్య సంబంధం ఎలా ఉండాలి? అసలు ఏది నిజమైన ప్రేమ?
శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారు ఈ ఎపిసోడ్ లో “భార్యాభర్తల మధ్య సంబంధం, నిజమైన ప్రేమ ఏంటి” అనే అంశాల గురించి వివరించారు. మనుషుల మధ్య ప్రేమను ప్రకటించే కొద్దీ ఆ అనుబంధం...














































