Home 2022
Yearly Archives: 2022
హైదరాబాద్: మెట్రో స్టేషన్ల వద్ద ఇకపై ఎలక్ట్రిక్ ఆటో సర్వీసులు.. ప్రారంభించిన మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ లోని మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికుల సౌకర్యార్ధం 'మెట్రో రైడ్' పేరుతో ఎలక్ట్రిక్ ఆటో సర్వీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈరోజు పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ వద్ద ఈ ఎలక్ట్రిక్ ఆటో...
హైదరాబాద్ లో కొత్తగా నిర్మించే 3 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం రూ.2,679 కోట్లు
హైదరాబాద్ నగరంలో గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఆధునీకరిస్తూ, దాంతో పాటుగా ఎల్బీనగర్, అల్వాల్, సనత్నగర్ లలో మరో 3 సూపర్ స్పెషాలిటీ...
ఇండియాలో వెలుగు చూసిన మరో కొత్త వేరియంట్.. ఒమిక్రాన్ BA.2. 12.1 గా గుర్తింపు
ఇండియాలో కరోనా వైరస్ మళ్ళీ పంజా విసురుతోంది. తగ్గినట్లే కనిపించిన కేసులు మళ్ళీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో గతకొద్ది రోజులుగా కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్...
చీజ్ పన్నీర్ కర్రీ తయారుచేసుకోవడం ఎలా?
రెసిపీ యూట్యూబ్ ఛానెల్ లో ప్రత్యేకమైన వంట వీడియోలను అందిస్తున్నారు. భోజనప్రియులు ఎంతో ఇష్టపడే స్నాక్స్, టిఫిన్స్, భారతీయ, చైనీస్, జపనీస్ మరియు ఇటాలియన్ వంటకాలను ఎలా తయారు చేసుకోవాలో వివరిస్తున్నారు. ఈ...
గంగాదేవి తన ఏడుగురు కుమారులను ఎందుకు చంపేసింది?
యువరాజ్ ఇన్ఫోటైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ద్వారా విద్యా మరియు సమాచార సంబంధిత అంశాలను ఎపిసోడ్స్ వారీగా అందిస్తున్నారు. శాస్త్రీయ వాస్తవాలు, తెలియని మరియు ఆసక్తికరమైన విషయాలు, షాకింగ్ నిజాలు, ఆరోగ్య చిట్కాలు, క్రేజీ...
రేపు ఒంగోలులో సీఎం వైఎస్ జగన్ పర్యటన, వైఎస్ఆర్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (ఏప్రిల్ 22, శుక్రవారం) ఒంగోలులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ఆర్ సున్నావడ్డీ పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్...
ఉస్మానియా, కాకతీయ సహా 6 యూనివర్సిటీల్లో పోటీ పరీక్షలకై కోచింగ్ తరగతులు ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 27 శాఖలకు సంబంధించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేయాలని ఇటీవలే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని యూనివర్సిటీల్లోని విద్యార్థులకు పోటీ...
దేశంలో కరోనా రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.21 శాతం
దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ప్రభావం మళ్ళీ క్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం 13,433 (0.03%) మంది హోమ్ ఐసొలేషన్స్ లేదా ఆసుపత్రుల్లో కరోనాకు చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల్లో కొత్తగా...
జనసేన కౌలు రైతు భరోసా యాత్ర: ఏప్రిల్ 23న పశ్చిమగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏప్రిల్ 23, శనివారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ జిల్లాలోప్రాణాలు తీసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ...
సివిల్ సర్వీసెస్ డే : రాజ్యాంగం, ఆత్మప్రబోధం మేరకు అధికారులు పనిచేయాలి – వెంకయ్యనాయుడు
సివిల్ సర్వీసెస్ అధికారులు తమ శక్తిసామర్థ్యాలకు అనుగుణంగా పనిచేసే విషయంలో ఎదురవుతున్న అడ్డంకులపై భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులకు వారి పనితీరు ఆధారంగానే పదోన్నతులు లభించాలనే...














































